ముధోల్ నియోజకవర్గంలోని ఐదు చెరువుల మరమ్మత్తుల కోసం రూ. కోటి 50 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఈ నిధుల ద్వారా రైతులకు సాగునీటి లభ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600