మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా భైంసా MRO ఆఫీస్ ముందర ఐలమ్మ గద్దె వద్ద ఎర్ర జెండా ఎగరేసిన జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు

మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా భైంసా MRO ఆఫీస్ ముందర ఐలమ్మ గద్దె వద్ద ఎర్ర జెండా ఎగరేసిన జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియ చేస్తూ మాట్లాడుతూ

కార్మికులు 8 గంటలు పని చెయ్యాలి కాని యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువగంటలుపనిచేయించుకుంటున్నారు.కార్మికుడు లేకుంటే అస్సలు ఉత్పత్తి జరగదు.అలాంటి శ్రామికుడికి ఎక్కడ గుర్తింపు లేదు.మహిళ కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు,భద్రత లేదు. పని చేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత,కనీస వేతనం,పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు.కార్మికుడికి PF సౌకర్యం కల్పించడం లేదు ఆరోగ్య భద్రత లేదు.వలస కార్మికులకు రక్షణ కల్పించాలి.పేద మధ్య తరగతి కుటుంబాలకు పని కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని జన సేన పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమం లో రమేష్,నవీన్,ముఖేష్,మహమ్మద్ రఫీ,వినోద్, లక్ష్మణ్,ముత్యం జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment