భారత్కు వస్తున్న థాయ్లాండ్కు చెందిన 'మయూరీ నారీ' అనే సరుకు రవాణా నౌకపై హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. మిగతా 20 మందిని ఒమన్ నేవీ సురక్షితంగా కాపాడింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600