బిసి సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతూ

బిసి సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతూ

బిసి సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతూ

ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిసి సంఘాల ఆధ్వర్యంలో రేపు చేపడుతున్న బంద్ కు సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నట్లు హిందూ టైగర్ బోస్లే మోహన్ రావు పటేల్ తెలియజేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ రావు బంద్ కు మద్దత్తు తెలిపారన్నారు. తాను ఒక బిసి నాయకుడినని బిసిలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం లో పాల్గొంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆ సమర్థత వల్లే బిసిలకు అన్యాయం జరుగుతుందన్నారు. 18న చేపట్టే బంద్ లో మండలాల వారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ధర్నాలు శాంతియుతంగా జరగాలని కోరారు. గొడవలకు కారణం కాకుండా పోలీస్ అధికారులకు సహకరించాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment