ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త శివశ్రీ అశోక్ ముస్తాపురే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గురువారం అధికారికంగా ప్రకటించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600