పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -డీపీఓ శ్రీనివాస్.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18

డీపీఓ శ్రీనివాస్ పాఠశాలకు డస్టు బిన్‌లను అందజేసిన దృశ్యం

డీపీఓ శ్రీనివాస్ పాఠశాలకు డస్టు బిన్‌లను అందజేసిన దృశ్యం

సారంగాపూర్: పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఒ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండలకేంద్రంలోని పాఠశాలకు డస్టు బిన్ లను అందజేసి మాట్లాడారు..
విద్యార్థులు చెత్త కాగితాలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా డస్టు బిన్ లోనే వేసి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్ ఏం పీ ఓ అజీజ్ ఖాన్ కార్యదర్శి గోపీకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Comment