రైతులకు అందుబాటులోకి డిఎపి ఎరువులు

రైతులకు అందుబాటులోకి డిఎపి ఎరువులు

ఎమ్4 ప్రతినిధి ముధోల్

రైతులకు శనగ విత్తనాలు-ఎరువులు అందుబాటులోకి ఉన్నాయని ముధోల్ పిఎసిఎస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలు పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ముధోల్- ఆష్ట-బాసర- బోరేగాం లలో డీఏపీ ఎరువు ఉన్నదని తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు ఆధార్ కార్డు తీసుకొని సంఘంలో సంప్రదించాలని సూచించారు. శనగ విత్తనాలు సైతం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు శుక్రవారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment