బోథ్ మండలంలో జొన్న పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 74 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



