ప్రపంచం
భారత్ కు త్వరలో ట్రంప్ ఇద్దరు కొడుకులు!
డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కుమారులు భారత్కు రానున్నారు ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుల ప్రారంభం ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో ప్రాజెక్టులు భారత్లో ట్రంప్ టవర్స్ విస్తరణలో ముందంజ అమెరికా అధ్యక్షుడు ...
దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరీలతో సీఎం రేవంత్ సమావేశం తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చలు అంతర్జాతీయ సీఈవోలతో భేటీకి సిద్ధమైన ...
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు!
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు! ప్రవాసులకు స్వర్గధామంగా షికాగో ఈ వారంలో అక్కడి చొరబాటుదారులపై చర్యలు ఉంటాయని వార్త తమ పిల్లల్ని సంరక్షకులకు అప్పగిస్తున్న ప్రవాసులు దేశాన్ని ...
అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలైంది..
అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలైంది.. తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం ‘అమెరికా ఫస్ట్’ అనేదే తన నినాదమన్న నూతన అధ్యక్షుడు తుపాకి కాల్పుల నుంచి ...
దావోస్లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక సదస్సు
దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు ఆరంభం. తెలుగురాష్ట్రాల సీఎంలు సదస్సుకు హాజరు. సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన. పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక. ప్రముఖుల భేటీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చ. ...
భారత 76వ గణతంత్ర దినోత్సవంలో చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా అధ్యక్షుడు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ప్రెసిడెంట్ జనవరి 25, 26 తేదీల్లో ఇండియాలో ...
తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక ఎన్టీఆర్
తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక ఎన్టీఆర్ మనోరంజని రంగారెడ్డి జిల్లా : టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ తనదైన ...
NTR: తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక “ఎన్టీఆర్”..!!
NTR: తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక “ఎన్టీఆర్”..!! టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. నందమూరి ...
రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? ...
గాజాపై ఇజ్రాయిల్ దాడి.. 62 మంది మృతి
ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్లో ఇళ్ల, పాఠశాలలపై దాడి గడిచిన 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు 46,707 మంది మృతి, 110,265 మంది గాయాలపాలయ్యారు ఇజ్రాయిల్ ...