ప్రపంచం
రూ.2000 నోట్లపై కీలక అప్డేట్: ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్లు
హైదరాబాద్: అక్టోబర్ 02 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఇచ్చిన కీలక ప్రకటనలో, ₹2000 నోట్లలో 98% చెలామణీకి తిరిగి వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి, ప్రజల ...
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్మల్: అక్టోబర్ 02 జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాల మేరకు, ...
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. డిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముని స్మారకానికి అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మునికి ...
మహాత్మా గాంధీ జయంతి
ప్రతినిధి: ఎమ్4 న్యూస్ నేడు అక్టోబర్ 2న, భారత జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని జరుపుకుంటున్నాము. గాంధీ మహాత్ముని దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో చేసిన విశేష కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ...
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా మాలేగాంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు, కోలాటాలు ప్రదర్శించారు. బతుకమ్మలను సమీపంలోని వాగులో నిమజ్జనం చేయడం ...
: గాంధీ జయంతి 2024: మహాలయ అమావాస్య, పెద్దల పండుగకు గాంధీ జయంతి అడ్డంకి?
అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజున మహాలయ అమావాస్య పడ్డ కారణంగా మాంసం, మద్యం విక్రయాలు నిలిచే అవకాశాలు. పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మాంసం విక్రయాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ...
గ్రామాభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: కాగ్ హెచ్చరిక
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి గ్రామాభివృద్ధి కీలకం: CAG గిరీశ్ చంద్ర ముర్ము గ్రామ సభలు, స్థానిక సంస్థలకు తగిన గుర్తింపు లేనట్లే: కాగ్ గ్రామీణాభివృద్ధి లేకుండా సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదని ...
ముకేశ్కు కలిసొచ్చిన మోడీ పాలన: ‘రిలయన్స్’కు స్వర్ణయుగం
గత 10 సంవత్సరాల్లో ముకేశ్ అంబానీ సంపద భారీగా పెరిగింది. 2015లో నికర విలువ రూ.1.75 లక్షల కోట్లు, నేడు రూ.9.7 లక్షల కోట్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం. మోడీ ప్రభుత్వానికి ...
ప్రపంచ వృద్ధుల దినోత్సవం చరిత్ర
1984లో మొదటి అంతర్జాతీయ సదస్సు ‘సీనియర్ సిటిజన్’ పదం పరిచయం 1990లో ఐక్యరాజ్యసమితి ప్రణాళిక ప్రపంచ వృద్ధుల దినోత్సవం 1984లో వియన్నాలో మొదటి అంతర్జాతీయ సదస్సుతో ప్రారంభమైంది, ఇక్కడ ‘సీనియర్ సిటిజన్’ ...
హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్
ఇజ్రాయెల్ హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికాకు అందించిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం బీరూట్ పై జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా ...