ప్రపంచం
మహాత్మా గాంధీ జయంతి
ప్రతినిధి: ఎమ్4 న్యూస్ నేడు అక్టోబర్ 2న, భారత జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని జరుపుకుంటున్నాము. గాంధీ మహాత్ముని దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో చేసిన విశేష కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ...
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా మాలేగాంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు, కోలాటాలు ప్రదర్శించారు. బతుకమ్మలను సమీపంలోని వాగులో నిమజ్జనం చేయడం ...
: గాంధీ జయంతి 2024: మహాలయ అమావాస్య, పెద్దల పండుగకు గాంధీ జయంతి అడ్డంకి?
అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజున మహాలయ అమావాస్య పడ్డ కారణంగా మాంసం, మద్యం విక్రయాలు నిలిచే అవకాశాలు. పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మాంసం విక్రయాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ...
గ్రామాభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: కాగ్ హెచ్చరిక
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి గ్రామాభివృద్ధి కీలకం: CAG గిరీశ్ చంద్ర ముర్ము గ్రామ సభలు, స్థానిక సంస్థలకు తగిన గుర్తింపు లేనట్లే: కాగ్ గ్రామీణాభివృద్ధి లేకుండా సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదని ...
ముకేశ్కు కలిసొచ్చిన మోడీ పాలన: ‘రిలయన్స్’కు స్వర్ణయుగం
గత 10 సంవత్సరాల్లో ముకేశ్ అంబానీ సంపద భారీగా పెరిగింది. 2015లో నికర విలువ రూ.1.75 లక్షల కోట్లు, నేడు రూ.9.7 లక్షల కోట్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం. మోడీ ప్రభుత్వానికి ...
ప్రపంచ వృద్ధుల దినోత్సవం చరిత్ర
1984లో మొదటి అంతర్జాతీయ సదస్సు ‘సీనియర్ సిటిజన్’ పదం పరిచయం 1990లో ఐక్యరాజ్యసమితి ప్రణాళిక ప్రపంచ వృద్ధుల దినోత్సవం 1984లో వియన్నాలో మొదటి అంతర్జాతీయ సదస్సుతో ప్రారంభమైంది, ఇక్కడ ‘సీనియర్ సిటిజన్’ ...
హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్
ఇజ్రాయెల్ హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికాకు అందించిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం బీరూట్ పై జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా ...
మాజీ ఐఏఎస్ అధికారిని చందన ఖాన్ మృతి
చందన ఖాన్ 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్య, పర్యాటక శాఖలలో విశిష్ట సేవలు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు కన్నుమూత మాజీ ఐఏఎస్ అధికారి చందన ఖాన్ ఈరోజు ...
ఐఐటీ హైదరాబాద్లో రోబోటిక్స్ వర్క్ షాప్ విజయవంతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 30, 2024 సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్లో సెప్టెంబర్ 28 మరియు 29 తేదీలలో నిర్వహించిన రోబోటిక్స్ వర్క్షాప్ ఘనంగా ముగిసింది. ఈ ...
: శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం
తిరుమల మెట్ల మార్గంలో చిరుత భయపెట్టిన ఘటన శ్రీవారిమెట్టు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డ్ భక్తులు భయాందోళనకు గురి : తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం భక్తులను ...