ప్రపంచం
ఏపీ సీఎం చంద్రబాబుకు వివాహ ఆహ్వానం అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
చంద్రబాబుని కుమార్తె వివాహానికి ఆహ్వానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాహ ఆహ్వానం అందించిన మర్రి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుని కలిసిన మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ ...
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్తో భేటీ రాష్ట్రానికి వరద సహాయం, పోలవరం ప్రాజెక్ట్ వేగవంతం పై చర్చలు రైల్వే జోన్ పురోగతిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ...
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కాత్యాయనీ దేవి అవతారంలో 6వ రోజు శరన నవరాత్రి ఉత్సవాలు
బాసరలో శరన నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం భక్తుల పుణ్య స్నానాలు, పూజ కార్యక్రమాల నిర్వహణ మల్లె పుష్పార్చన, రవ్వ కేసరి నైవేద్యం బాసర శ్రీ ...
రూ.290 కోట్లతో రహదారుల పునరుద్ధరణకు భారీ ప్రణాళిక
రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్ల ప్రణాళిక మొదటి దశలో 7071 కి.మీ మేర 1393 రహదారుల పునరుద్ధరణ వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు రూ.186 కోట్లు విడుదల SRM వర్సిటీలో రహదారుల నిర్వహణపై ...
చంద్రబాబును ఆహ్వానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబును తన కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి శుభలేఖ అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే, మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ ...
నిత్య కళ్యాణం.. దగాతోరణం
కోటీశ్వరుడిగా భ్రమింపజేసి పెళ్లి పేరుతో వందల మంది చీటింగ్. పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు, 100 ఎకరాల భూమి, ఇస్రో ఉద్యోగాల మాయ కథలు. మహిళల ప్రలోభపాటు కోసం మ్యాట్రిమోనీ సైట్ల వాడకం. ...
తెలంగాణ పూల బతుకమ్మకు అమెరికాలో ఘన గుర్తింపు
హైదరాబాద్: అక్టోబర్ 07 తెలంగాణ సంస్కృతి ప్రతీక బతుకమ్మ పండుగకు అమెరికాలో విశేష గౌరవం లభించింది. ఈ పండుగను జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లు, నార్త్ కరోలినాలోని ఛార్లెట్, రాలేహ్ మేయర్లు ఎంతో ...
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం
హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...
ఢిల్లీలో హై అలర్ట్: ఉగ్రవాద దాడులపై పోలీసుల ప్రత్యేక చర్యలు
న్యూ ఢిల్లీ: అక్టోబర్ 07 దసరా, దీపావళి పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందిన నేపథ్యంలో ఢిల్లీ నిఘా విభాగం అధికారులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. ...
హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వ మదన
హైదరాబాద్: అక్టోబర్ 07 అక్రమ నిర్మాణాలకు మార్కింగ్, చెరువుల ప్రదేశాలలోని నిర్మాణాల కూల్చివేతలను ప్రభుత్వ అధికారులు చేపడుతుండగా, బాధితుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై పునాలోచనలో పడింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ...