ప్రపంచం

మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి

మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి

మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా పట్టణంలో మసీదుపై కాల్పులు జరపటంతో 50 మంది మృతిచెందారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగులు ఈ దాడి చేశారని ...

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ సమస్య ఇంకా పరిష్కారమవలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ ఇంకా అంతం కాలేదు. ...

భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం: ట్రంప్

భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం: ట్రంప్

భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి రెచ్చిపోయారు. భారత్ మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ‘రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ...

పాక్-బంగ్లా వైమానిక దళ ఒప్పందం..? అప్రమత్తమైన భారత్

పాక్-బంగ్లా వైమానిక దళ ఒప్పందం..? అప్రమత్తమైన భారత్

పాక్-బంగ్లా వైమానిక దళ ఒప్పందం..? అప్రమత్తమైన భారత్ పాక్-బంగ్లా వాయుసేనల మధ్య రక్షణ ఒప్పందం కుదిరినట్లు నిఘా సమాచారం లీక్ కావడంతో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ సైనిక పరికరాలు, శిక్షణ అందించడంపై ...

సీనియర్ జడ్జి వేధింపులు – మహిళా జడ్జి అదితి శర్మ రాజీనామా

సీనియర్ జడ్జి వేధింపులు – మహిళా జడ్జి అదితి శర్మ రాజీనామా

సీనియర్ జడ్జి వేధింపులు – మహిళా జడ్జి అదితి శర్మ రాజీనామా న్యాయవ్యవస్థలో మహిళలకు రక్షణ లభిస్తుందా అనే ప్రశ్న మరోసారి తెరపైకి మధ్యప్రదేశ్,  సీనియర్ జడ్జి వేధిస్తున్నారని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి ...

వేధించిన న్యాయమూర్తికి పదోన్నతి – మహిళా జడ్జి రాజీనామా

వేధించిన న్యాయమూర్తికి పదోన్నతి – మహిళా జడ్జి రాజీనామా

వేధించిన న్యాయమూర్తికి పదోన్నతి – మహిళా జడ్జి రాజీనామా “న్యాయవ్యవస్థ నన్ను విస్మరించింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన అదితికుమార్ శర్మ భోపాల్ / న్యూఢిల్లీ: తనను వేధించిన న్యాయమూర్తికి పదోన్నతి రావడాన్ని ...

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేపింది. మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఓ గుర్తుతెలియని దుండగుడు భవనంలోకి ప్రవేశించి విచక్షణరహితంగా ...

కాంగోలో చర్చిపై దాడి.. 38 మంది మృతి

కాంగోలో చర్చిపై దాడి.. 38 మంది మృతి

కాంగోలో చర్చిపై దాడి.. 38 మంది మృతి ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఓ కేథలిక్‌ చర్చిలో ఐఎస్ అనుబంధ ఆర్డీఎఫ్ ఉగ్రవాదులు తుపాకులు, కత్తులతో ...

దోపిడీ బ్యాచ్ కేరాఫ్ దుబాయ్ !

దోపిడీ బ్యాచ్ కేరాఫ్ దుబాయ్ !

దోపిడీ బ్యాచ్ కేరాఫ్ దుబాయ్ ! లిక్కర్ స్కాంలో ఏడెనిమిది మంది నిందితులు దుబాయ్‌లో తలదాచుకున్నారు. నెల్లూరులో కాకాని, అనిల్ కుమార్ కలిసి దోచుకున్న క్వార్ట్జ్ దోపిడీలో నిందితులు కూడా దుబాయ్ లోనే ...

5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు..!?

5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు..!?

5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు..!? బ్రిటన్లో నీల్ హాప్పర్‌ అనే డాక్టర్ నిర్వాకం లండన్: బ్రిటన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ రూ.5.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ...