ప్రపంచం
రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!
రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష! చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అవినీతి చర్యల్లో భాగంగా మాజీ మంత్రి టాంగ్ రెన్జియాన్కు మరణశిక్ష విధించింది. రూ.334 కోట్ల ...
H-1B visa: హెచ్-1బీపై ట్రంప్ పిడుగు.. భారత ఐటీ రంగానికి భారీ దెబ్బ.. మన టెక్కీలకు బ్రిటన్ రెడ్ కార్పెట్
H-1B visa: హెచ్-1బీపై ట్రంప్ పిడుగు.. భారత ఐటీ రంగానికి భారీ దెబ్బ.. మన టెక్కీలకు బ్రిటన్ రెడ్ కార్పెట్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వం భారత ...
మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ ప్రధాని రిప్లై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా ...
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం జైస్మిన్ లాంబోరియా మిస్ చేసింది అద్భుతం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారతీయ మహిళా బాక్సింగ్ స్టార్ జైస్మిన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో 57 కిలోల ...
అమెరికన్లను వణికించే ఫొటో ఇది.. మోదీ, పుతిన్, జిన్ పింగ్ ల ఫొటోపై అమెరికా కామెంటేటర్ వ్యాఖ్య
అమెరికన్లను వణికించే ఫొటో ఇది.. మోదీ, పుతిన్, జిన్ పింగ్ ల ఫొటోపై అమెరికా కామెంటేటర్ వ్యాఖ్య నూతన ప్రపంచ వ్యవస్థకు సంకేతమని వెల్లడి ట్రంప్ సుంకాల నేపథ్యంలో చైనాకు దగ్గరవుతున్న భారత్ ...
మోదీ ఎందుకు ఇలా చేస్తున్నారో.. అమెరికా ఆర్థికవేత్త ఆశ్చర్యం
మోదీ ఎందుకు ఇలా చేస్తున్నారో.. అమెరికా ఆర్థికవేత్త ఆశ్చర్యం ట్రంప్ టారిఫ్ లు తగ్గించుకునే అవకాశం భారత్ చేతుల్లోనే ఉందన్న పీటర్ నవారో రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిన మరునాడే అదనపు ...
అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రణాళికలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలన్న అయతొల్లా ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ను లొంగదీసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న ఆయతొల్లా ఖమేనీ అమెరికాకు ...
టచ్ హాస్పిటల్కి అంతర్జాతీయ గౌరవం – డాక్టర్ రాజేష్ బుర్కుండే ఎంపిక.
టచ్ హాస్పిటల్కి అంతర్జాతీయ గౌరవం – డాక్టర్ రాజేష్ బుర్కుండే ఎంపిక. మంచిర్యాల మనోరంజని ప్రతినిధి, ఆగస్టు 22. మంచిర్యాల్ జిల్లా టచ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ ...
మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి
మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా పట్టణంలో మసీదుపై కాల్పులు జరపటంతో 50 మంది మృతిచెందారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగులు ఈ దాడి చేశారని ...
జమ్మూకశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్లో మిలిటెన్సీ సమస్య ఇంకా పరిష్కారమవలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘‘జమ్మూకశ్మీర్లో మిలిటెన్సీ ఇంకా అంతం కాలేదు. ...