తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ Jul 29, 2025, జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ జడ్చర్ల నియోజకవర్గం నవాబ్పేట మండలం కాకర్లపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి సోమవారం ...
మహబూబ్ నగర్: హామీలు అమలు చేయాలని కలెక్టర్ కు వినతి
మహబూబ్ నగర్: హామీలు అమలు చేయాలని కలెక్టర్ కు వినతి దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ...
పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు
పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు పాత పొతంగల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ వ్యవహార శైలిపై ముదిరాజ్ సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వెళ్లనున్నది హైదరాబాద్: స్థానిక సంస్థలు, ...
ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు….
తెలంగాణ : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు…. తెలంగాణ : హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడలో ...
బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం ఇవ్వాలి ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ...
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ₹5లక్షలు అందిస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా ₹1లక్ష జమ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు ...
1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క
1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క తెలంగాణ : రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. ...
ఇచ్చోడ బస్టాండ్ “బురద స్టేషన్గా” మారింది!
ఇచ్చోడ బస్టాండ్ “బురద స్టేషన్గా” మారింది! వర్షాల తాకిడికి ప్రయాణికులు అల్లాడుతున్న పరిస్థితి – అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఆర్టీసీ బస్టాండ్ వర్షాకాలంలో పూర్తిగా బురదమయంగా మారి ...
హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం
తెలంగాణ : హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ ...