తెలంగాణ
రైతుల అభ్యున్నతికి కృషి చేస్తా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
రైతుల అభ్యున్నతికి కృషి చేస్తా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి ముధోల్ జులై07 రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామా రావు పటేల్ అన్నారు. సోమవారం మండల ...
అక్రమ షెడ్డులను తొలగించాలి
అక్రమ షెడ్డులను తొలగించాలి మనోరంజని ప్రతినిధి ముధోల్ జులై07 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రజక సంఘం స్మశానవాటికకు అనుకొని ఉన్న అక్రమ షెడ్డులను తొలగించాలని సోమవారం రజక ...
87 కోట్ల రూపాయల నిధులతో అర్లి బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
87 కోట్ల రూపాయల నిధులతో అర్లి బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం జులై07 87 కోట్ల రూపాయల నిధులతో త్వరలో అర్లీ నిర్మాణాన్ని చేపట్టనున్నామని ఎమ్మెల్యే ...
నేడు సమతా సైనిక్ దళ్ ప్రశిక్షణ శిబిరము
నేడు సమతా సైనిక్ దళ్ ప్రశిక్షణ శిబిరము మనోరంజని ప్రతినిధి ముధోల్ జులై 07 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని నాగార్జున నగర్ బుద్ధ విహార ఆవరణలో రెండు ...
మందకృష్ణ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
మందకృష్ణ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా జులై07 ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం మూలంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ...
జీవో 282 ప్రతులకు అగ్ని – కార్మిక హక్కుల పరిరక్షణకు సిఐటియు నిరసన
జీవో 282 ప్రతులకు అగ్ని – కార్మిక హక్కుల పరిరక్షణకు సిఐటియు నిరసన గోధుమకుంట, కీసర మండలం, జూలై 7 (మనోరంజని ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 282 ...
జూలై 9 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి – కీసరలో సిఐటియు, ఐఎఫ్టియు నిరసన
జూలై 9 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి – కీసరలో సిఐటియు, ఐఎఫ్టియు నిరసన కీసర, జూలై 7 (మనోరంజని ప్రతినిధి): జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ...
జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!! కార్మిక వర్గానికి బీడీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత పిలుపు
జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!! కార్మిక వర్గానికి బీడీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత పిలుపు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల, కార్మిక ...
రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి
రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజ్ఞప్తి. ...
నేడు బైంసాలో బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటిక
నేడు బైంసాలో బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటిక బైంసా పట్టణంలోని ఎన్ఎస్ గార్డెన్ లో సోమవారం సాయంత్రం బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటిక అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారి ...