తెలంగాణ
కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి
కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి కల్తీ కల్లు బాధితులు పెరగడం ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్వి సురేష్ రెడ్డి ...
19న సీజే ప్రమాణస్వీకారం..!!
19న సీజే ప్రమాణస్వీకారం..!! నేడు ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్కు వీడ్కోలు హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో శనివారం మధ్యాహ్నం ...
చెరువు, కుంటల లెక్కలు తేల్చాలి, హద్దులు నిర్ణయించాలి
చెరువు, కుంటల లెక్కలు తేల్చాలి, హద్దులు నిర్ణయించాలి కబ్జాకు గురైనా చెరువు, కుంటలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి చెరువు, కుంటల కనుమరుగుపై సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి ఎన్ ...
ఊర పండుగకు పరిశుభ్రత, ఏర్పాట్లు పూర్తి
ఊర పండుగకు పరిశుభ్రత, ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్ జిల్లా జులై నగరంలో జరుగుతున్న ఊర పండుగను పురస్కరించుకొని నగరపాలక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనర్ ప్రదీప్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ...
You said: పత్రిక ప్రకటన జూన్ 10, 2025-నిర్మల్:- అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు సంబంధిత ...
దౌనెల్లి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం
దౌనెల్లి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం తేదీ: జూలై 10, 2025 – కుంటాల మండలం, నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామపంచాయతీలో ...
భరించలేమంటున్న ట్రాక్టర్ యజమానులు
కల్దుర్కి ఎమ్మార్వో అరాచకాలు భరించలేమంటున్న ట్రాక్టర్ యజమానులు బోధన్ మండలం కల్దుర్కి – జూలై 8 ( ప్రతినిధి): బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో ట్రాక్టర్ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా?
చేపపిల్లల పంపిణీ ఉందా.. లేదా? సీజన్ మొదలైనా నిర్ణయం తీసుకోని సర్కారు హైదరాబాద్, జూలై 8 వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ...
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ
10న తెలంగాణ క్యాబినెట్ భేటీ తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ...
చెరువుల మరమ్మతులకు 9 కోట్ల 44లక్షల రూపాయల నిధులు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
చెరువుల మరమ్మతులకు 9 కోట్ల 44లక్షల రూపాయల నిధులు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా జులై07 నియోజకవర్గంలో 18చెరువుల మరమ్మత్తులకు 9 కోట్ల 44లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ...