తెలంగాణ

అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం...

అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం…

అర్ధరాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి . మరో మూడు రోజులు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ...

సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు

సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు

సరస్వతీ నగర్లో వెలుగని వీధి దీపాలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 17 ముధోల్ మండలం ముద్గల్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన సరస్వతీ నగర్లో వీధి దీపాలు ...

ధ్వంసమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిశీలన

ధ్వంసమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిశీలన అధికారులు స్పందించి పనులను పూర్తి చేయాలి ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 17 ముధోల్ మండలం అష్ట గ్రామంలోని శ్రీ సరస్వతి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ...

ప్రమాదం భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

ప్రమాదం భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

ప్రమాదం భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ముధోల్ మనోరంజని ప్రతినిధి, జూలై 17 మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సాయి నర్సింగ్ ఆసుపత్రి ముందర విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. గతంలో ...

పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం.

పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం.

పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. జైపూర్ మండల సమాఖ్య కార్యాలయము (ఐకేపీ) నందు పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ( పి ఎ ...

ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని మంచిర్యాల ...

భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన.

భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన.

భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన. మనోరంజని, మంచిర్యాల జిల్లాప్రతినిధి. భీమారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వనం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత ...

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి జూలై 17 : మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ...

పాల ప్యాకెట్ల రూపంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

పాల ప్యాకెట్ల రూపంలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు తెలంగాణ : మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లిలో భారీగా కల్తీ కల్లు ప్యాకెట్లు బయటపడ్డాయి. పాల ప్యాకెట్ల మాదిరిగా కల్లును ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ...

ఇందూరులో రెండవ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ముజాహిద్‌కు ఘన సన్మానం

ఇందూరులో రెండవ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ముజాహిద్‌కు ఘన సన్మానం

ఇందూరులో రెండవ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ముజాహిద్‌కు ఘన సన్మానం ఇందూరు, జూలై 16 ఇందూరు నగరంలో రెండవ టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ ముజాహిద్ గారిని జాతీయ ...