తెలంగాణ
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కిషోర్ కుమార్ ఆదేశాలు కేజీబీవీల కోసం నాణ్యమైన సరుకులను అందించడానికి ప్రత్యేక జాగ్రత్తలు ఇన్సునరేటర్ పరికరాల పంపిణీ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి నిర్మల్ ...
రైతు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి: ఏం. సి. చైర్మన్ అబ్దుల్ హదీ
తెలంగాణలో రేపటి నుంచి రైతు పండుగ ప్రారంభం రేవంత్ సర్కార్ మూడు రోజుల పాటు రైతు విజయోత్సవాలు నిర్వహించనుంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలపై అవగాహన కార్యక్రమాలు మహబూబ్ నగర్ లో ...
పాలకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్లకు దివ్యాంగుల ఆహ్వానం
డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావుకు ఆహ్వాన పత్రం అందజేత కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొనే అవకాశం డిసెంబర్ ...
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి నిర్మల్ AMC లకు ఆహ్వానం
డిసెంబర్ 3న నిర్మల్ లో దివ్యాంగుల దినోత్సవం. డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావుకు ఆహ్వానం అందజేత. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల నేతలు పాల్గొననున్నరు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న ...
ఎస్సీ వర్గీకరణపై వన్-మెన్ కమిషన్ ప్రక్రియ ప్రారంభం
ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ జ్యుడీషియల్ కమిషన్ కార్యచరణ ప్రారంభం. ప్రభుత్వ శాఖలకు ఉద్యోగుల వివరాలపై ఆదేశాలు. డిసెంబరు 4 నుంచి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్. జనవరి 10న రిపోర్ట్ సమర్పణకు గడువు. ...
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం ఆగ్రహం
గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ఫుడ్ సప్లై విధానాలను పునఃపరిశీలించాలని సూచన. ...
: టిఫిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమం
నవంబర్ 30న హైదరాబాద్ గాంధీ భవన్లో టిఫిసిసి అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ గారికి సన్మానం. ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజవత్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం. మండల, జిల్లా చైర్మన్లు, ...
: రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు
రాష్ట్రంలో రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతున్నాయి. 4 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.9 డిగ్రీలు. 29 జిల్లాల్లో 14 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు. పలు ...
మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు గుర్తించిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న సమస్యలు గుర్తించిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వంటగది, మెనూ, భోజన క్వాలిటీని సమీక్షించారు పేమెంట్స్లో ఆలస్యం, ధరల్లో తేడాలు గుర్తించి, సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కారం ...