తెలంగాణ
వరి వేస్తే ఉరి కాదు.. సిరి: మహబూబ్నగర్లో రైతు పండుగ సందేశం
క్వింటాలుకు ₹500 బోనస్తో రైతుల్లో ఉత్సాహం. 11 నెలల్లో రైతు సంక్షేమానికి ₹54,280 కోట్లు ఖర్చు చేసిన ఘనత. రుణమాఫీ, ధాన్యం సేకరణ, మద్దతు ధరలతో రైతులకు భరోసా. సాగులో సాంకేతికత ప్రాముఖ్యతపై ...
Government’s Preparation for Panchayat Elections: Notification on January 14, Polls in February
Hyderabad: The Telangana government has begun preparations for the upcoming Panchayat elections, with the notification likely to be issued on January 14, 2025. Elections ...
టిడిపి కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాదబీమా: బక్కని నర్సింలు
ప్రతి టిడిపి సభ్యత్వం పొందిన కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాదబీమా. జహీరాబాద్లో ఘనంగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం. టిడిపి నమ్మిన వారికి ఆదర్శ సహాయం: బక్కని నర్సింలు. తెలంగాణలో ఇప్పటివరకు 50,500 ...
లంబాడీలపై దమనకాండను నిలిపి విద్యార్థుల హక్కులు పరిరక్షించాలి
లంబాడీలపై దమనకాండను నిలిపివేయాలన్న మూడవత్ రాంబల్ నాయక్. గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్. షాద్ నగర్ నియోజకవర్గం లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశం. ...
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గించే వరం. డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. 38 మంది లబ్ధిదారులకు ₹16.7 ...
మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్లో మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మార్కెట్ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జ్యోతిబా పూలే దేశంలో కుల వివక్ష, ...
రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన చేవెళ్ల
CM సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 66 మందికి 28.61 లక్షల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ...
రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గం చేవెళ్ల
66 మంది లబ్ధిదారులకు 28 లక్షల 61 వేల 700 రూపాయల చెక్కులు పంపిణీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కాలే యాదయ్య 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ ...
ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తి చేయండి
మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి ముధోల్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన విజ్ఞప్తి నిధుల ...
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
మహాత్మా జ్యోతిబాపూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన ఎనలేని కృషి 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జ్యోతిబాపూలే కమిటీ సభ్యులు పూలే చూపిన అడుగుజాడల్లో నడవాలని ...