తెలంగాణ
సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ
సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై తెలంగాణ అసెంబ్లీలో ఉత్కంఠభరిత చర్చ. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మంత్రి సీతక్క మధ్య తీవ్ర విమర్శలు. సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు వెళ్తున్న పరిస్థితిపై హరీశ్ ...
రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు
రైతు భరోసాకు సబ్ కమిటీ లిమిట్ 7-10 ఎకరాలు పెట్టాలని సిఫార్సు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వవద్దని సూచన. నాన్-అగ్రికల్చర్ భూములు, రాళ్లురప్పలు, చెట్టుపుట్టలు లాంటి ...
నవాబుపేట్ మండలంలో శాసనసభ్యులు కాలే యాదయ్య పర్యటన
ఏల్లకొండలో సాయిబాబా తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న కాలే యాదయ్య. తిమ్మారెడ్డిపల్లిలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు. నవాబుపేట్ కేంద్రంలో మాణిక్ రావు స్వామి పల్లకీ సేవలో శాసనసభ్యుల భాగస్వామ్యం. చేవెళ్ళ ...
పవిత్ర పుష్య మాసంలో జంగు బాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు
ఆదివాసుల ఆరాధ్యదైవం జంగు బాయిదేవస్థానంలో పుష్య మాస ఉత్సవాలు. జనవరి 1, 2025 నుండి జనవరి 30, 2025 వరకు ఉత్సవాలు. దీపారాధన, మహా పూజ, శుద్ధి కార్యక్రమాలతో ఉత్సవాల ముగింపు. కోటపరందొలి ...
కళ్లకు గంతలు కట్టి SSA ఉద్యోగుల నిరసన
నిర్వహించిన నిరవధిక సమ్మె – SSA ఉద్యోగుల నిరసన ప్రదర్శన ఉద్యోగ భద్రత, పే స్కేలు అమలు పై కోరిన డిమాండ్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల వివిధ అభ్యర్థనలు వినూత్న నిరసన – ...
ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత
విజయ్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాలు. ప్రజా పోరాటం, ధర్నాకు ప్రజల పెద్ద ఎత్తున స్పందన. శ్రీనివాస్ రాజు ఉత్తర్వుల జారీకి ప్రభుత్వ స్పందన. ...
ముధోల్ ఎస్సై కి ఘన సన్మానం
ఎస్సై సంజీవ్ కుమార్ కి ఘన సన్మానం. ముధోల్ గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో శాలువా సన్మానం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎస్సై కి అభినందనలు. ముధోల్ పోలీస్ స్టేషన్ లో ...
ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎస్ఐ-స్పెషల్ ఆఫీసర్
ముధోల్ ఎస్సీ హాస్టల్ ను పరిశీలించిన ఎస్ఐ సంజీవ్ కుమార్. విద్యార్థుల భోజన సదుపాయాలు పరిశీలించి సూచనలు. నాణ్యమైన భోజనంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ. హాస్టల్ ...
శ్రీవల్లి సేవా సంస్థ లోగో ఆవిష్కరించిన మంత్రి పొన్నం
శ్రీవల్లి సేవా సంస్థ లోగోను రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. భక్తులకు స్వచ్ఛంద సేవలందించడమే సంస్థ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో సేవలందిస్తున్న సంస్థ. కరీంనగర్లో శ్రీవల్లి సేవా ...