తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: సట్టి సాయన్న
దివ్యాంగుల సమస్యలపై తెలంగాణ దివ్యాంగుల జేఏసీ అత్యవసర సమావేశం పెన్షన్లు రూ.416 నుంచి రూ.6000 పెంచే హామీ అమలు చేయాలని డిమాండ్ ఉచిత బస్సు ప్రయాణం, వివాహ ప్రోత్సాహక బహుమతి మంజూరు కోరిన ...
లగచర్ల రైతులకు అండగా బీఆర్ఎస్
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్. భైంసాలో బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. రైతులపై అక్రమ కేసులపై ప్రభుత్వం వైఫల్యాన్ని విమర్శించిన బీఆర్ఎస్ నేతలు. ...
ఘనంగా వైయస్ షర్మిల జన్మదిన వేడుకలు
ముధోల్ మండల కేంద్రంలో వైయస్ షర్మిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. అభిమాని ఎస్.కే. నాజీమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రైతులతో వేడుకలు. ప్రతి ఏడాది వ్యవసాయ క్షేత్రంలో జన్మదిన వేడుకల ...
బాధిత కుటుంబానికి మా అమ్మ నాన్న ఫౌండేషన్ చేయూత
బిలోలి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా కాలిపోయిన ఘటన. మా అమ్మ నాన్న ఫౌండేషన్ నుంచి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు అందజేత. శ్రీరామ యూత్ తరఫున రూ. 5000, ...
గల్ఫ్ బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం. బాధిత కుటుంబాలకు ప్రొసీడింగ్స్ అందజేసిన బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ...
అమ్మవారి ఆలయ పరిధిలోని షాపులకు టెండర్
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిధిలో షాపుల నిర్వహణకు బహిరంగ టెండర్. వేలం ద్వారా ఆలయానికి రూ. 2.55 కోట్ల ఆదాయం. ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వేలం కార్యక్రమం. అధికారులు, ...
దుర్మార్గమైన పాలన మంచిది కాదు: మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
లగచర్ల రైతాంగానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డిమాండ్. అంబేద్కర్ విగ్రహానికి షాద్ నగర్ చౌరస్తాలో వినతిపత్రం సమర్పణ. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ గిరిజన నేత రాంబల్ నాయక్ ...
ఘనంగా జాతీయ పెన్షనర్ దినోత్సవం
ముధోల్లో జాతీయ పెన్షనర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. సీనియర్ పెన్షనర్లకు సన్మానం చేసిన సంఘం అధ్యక్షుడు మోషనరెడ్డి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ ఎస్టీఓ జయరాజు హాజరు. విశ్రాంత ఉద్యోగులు సంఘ ...
హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం
ముధోల్ పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సై సంజీవ్ కుమార్కు హిందూ ఉత్సవ కమిటీ సన్మానం. కమిటీ అధ్యక్షుడు రోళ్ల రమేష్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయపరంగా కృషి ...
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. బోధన్ పట్టణం, రుద్రూర్ మండలంలో సర్వే క్షేత్రస్థాయిలో పరిశీలన. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సర్వేలో పొరపాట్లకు తావు ...