సాంకేతికత
తెలంగాణ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక: మరో రెండురోజులపాటు వర్షాలు
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు అక్టోబర్ 21, 22 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో ...
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థుల పట్ల పాఠశాల బోధనపై దృష్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, సమయపాలన ప్రాధాన్యత ముధోల్ లో జరిగిన కార్యక్రమంలో టీం భైంసా డివిజన్ కన్వీనర్ ధర్మాజీ చందనే ...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...
బైంసా మార్కెట్ లో రైతుల నిలువు దోపిడి మితిమీరిపోతున్న కమిషన్ ఏజెంట్లు ఆగడాలు..
బైంసా మార్కెట్ లో రైతుల నిలువు దోపిడి మితిమీరిపోతున్న కమిషన్ ఏజెంట్లు ఆగడాలు.. మార్కెట్ కాంటాలు లేక మోసపోతున్న రైతులు నగదు ఇవ్వాలంటే వెయ్యి రూపాయలకు 30 రూపాయలు కట్ మామూలుగా తీసుకుంటున్న ...
మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు వార్త పచ్చి అబద్దం మావోయిస్టు పార్టీ ప్రకటన
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు కామ్రేడ్ సుజాత (మైనా భాయి) అరెస్టు అయ్యిందన్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఆ పార్టీ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ప్రకటన ...
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు నేషనల్ సెన్సెస్ రీసెర్చ్ విధానాన్ని ...
తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?*
*తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?* ఎమ్4న్యూస్ ( ప్రతినిధి ) అక్టోబర్ 19 హైదరాబాద్:అక్టోబర్ 19 ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతు ...
Depression: ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ
అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం వైపు ...
వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మూడో స్థానం. ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు. నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ ...
పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు
హైదరాబాద్: అక్టోబర్ 18 కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ...