సాంకేతికత
భారీగా పెరిగిన ఎయిర్టెల్ లాభం
భారతీ ఎయిర్టెల్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల నికర లాభం సాధించింది, ఇది గత సంవత్సరం రూ.1,341 కోట్లతో పోలిస్తే 168% పెరుగుదల. కంపెనీ ఆదాయాలు 12% పెరిగి రూ.41,473 కోట్లకు చేరాయి, ...
JEE Main 2025 Schedule: జనవరి పరీక్షలకు షెడ్యూల్ విడుదల
JEE Main 2025 Schedule: జేఈఈ మెయిన్ సెషన్ 1 (జనవరి) పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు..!! న్యూఢిల్లీ అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...
రూడా ఏర్పాటుకు సర్వం సిద్ధం
రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలను కలిపి అభివృద్ధి ...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...
: స్వచ్ఛందంగా ముధోల్ బంద్
ముధోల్లో హిందూ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద బంద్. వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్లో భాగస్వామ్యం. తహశీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఉత్సవ కమిటీ, బీజేపీ నాయకులు. : ముధోల్ మండల ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి న్యాయం – బాసర ట్రిపుల్ ఐటీకీ సర్టిఫికెట్ల సత్వర పంపిణీ ఆదేశం
ఎమ్4 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, నిర్మల్, అక్టోబర్ 25 హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సామల ఫణి కుమార్కు ఎట్టకేలకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఫణి ...
వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్
ఒడిశా, బెంగాల్ తీరాలపై అలర్ట్ జారీ 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా పూరి-సాగర్ ఐలాండ్ వద్ద తీరందాటనుందని అంచనా తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు ...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పునఃప్రారంభం
కమిషన్ విచారణ నేటి నుండి ప్రారంభం ఇంజనీర్లు, అధికారుల విచారణ ఫైనల్ రిపోర్ట్ అందజేయాలని విజిలెన్స్ డీజీకి ఆదేశాలు 29వ తేదీ వరకు విచారణ కొనసాగింపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ...
భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందరావు పటేల్
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 23 బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ రావ్ పటేల్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ...