కృత్రిమ మేధస్సు మరియు రోబోటిక్స్
ఇండియాలో అతిచల్లని చలికాలం మళ్ళి రాబోతోందా.. గత 6 ఏళ్లలో ఇలా ఐదోసారి..
ఇండియాలో అతిచల్లని చలికాలం మళ్ళి రాబోతోందా.. గత 6 ఏళ్లలో ఇలా ఐదోసారి.. ఢీల్లీ-ఎన్సిఆర్తో సహా చాల ప్రాంతాలలో బలమైన గాలులు, వర్షాలు కురిసాయి. జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ...
అశ్వదళంలో తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లు
✒అశ్వదళంలో తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లు తెలంగాణ పోలీసు అశ్వదళంలో (మౌంటెడ్ పోలీస్-నగర విభాగం) తొలిసారిగా 10 మంది మహిళా కానిస్టేబుళ్లు చేరారు. ఈ దళం నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ, చార్మినార్ వద్ద ...
నటి రేణు దేశాయ్ సంచలన పోస్ట్
✒నటి రేణు దేశాయ్ సంచలన పోస్ట్ నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట దుమారం రేపుతోంది. “ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని ...
కోటి మంది భారతీయులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ: సత్య నాదెళ్ల
2030 నాటికి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, కృత్రిమ మేధపై (AI) కోటి మంది భారతీయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్లో కృత్రిమ మేధ మరియు క్లౌడ్ సేవల విస్తరణకు మూడు బిలియన్ ...
16 ఏళ్ల బాలిక అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించింది
ముంబైకి చెందిన కామ్యా కార్తికేయన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏడు ఖండాల అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. డిసెంబర్ 24న సప్త పర్వత అధిరోహణ సవాల్ను విజయవంతంగా పూర్తి ...
అతి చిన్న వయస్సులోనే కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందిన కర్ణాటకకు చెందిన 18 ఏళ్ల సమీరా
కర్ణాటకకు చెందిన 18 ఏళ్ల సమీరా కమర్షియల్ పైలెట్ లైసెన్స్ భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన పైలెట్ గా రికార్డులో పేరు సమీరా పైలెట్ శిక్షణను పూర్తి చేసి లైసెన్స్ సాధించిన ఘనత ...
పాండాల గురించి ఈ విషయం మీకు తెలుసా?
పాండాలు రోజుకు 38 కిలోలు వెదురు కొమ్మల్ని తింటాయి. పాండాలకు పెద్ద మణికట్టు ఎముకలు ఉండటం. పాండాలు ఒంటరిగా ఉండడం ఇష్టపడతాయి. పాండాల పిల్లలు 100 గ్రాములుగా పుట్టి త్వరగా పెరుగుతాయి. పాండాలు ...
భారీగా పెరిగిన ఎయిర్టెల్ లాభం
భారతీ ఎయిర్టెల్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల నికర లాభం సాధించింది, ఇది గత సంవత్సరం రూ.1,341 కోట్లతో పోలిస్తే 168% పెరుగుదల. కంపెనీ ఆదాయాలు 12% పెరిగి రూ.41,473 కోట్లకు చేరాయి, ...
JEE Main 2025 Schedule: జనవరి పరీక్షలకు షెడ్యూల్ విడుదల
JEE Main 2025 Schedule: జేఈఈ మెయిన్ సెషన్ 1 (జనవరి) పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు..!! న్యూఢిల్లీ అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పునఃప్రారంభం
కమిషన్ విచారణ నేటి నుండి ప్రారంభం ఇంజనీర్లు, అధికారుల విచారణ ఫైనల్ రిపోర్ట్ అందజేయాలని విజిలెన్స్ డీజీకి ఆదేశాలు 29వ తేదీ వరకు విచారణ కొనసాగింపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ...