క్రీడలు
12 ఏళ్లుగా మహిళా కడుపులో కత్తెర!
ఎమ్4న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 19 ఓ 45 ఏళ్ల మహిళ కడుపులో 12 ఏళ్లుగా కత్తెర ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు, ఇది ఆమెకే కాకుండా వైద్యులకు కూడా షాక్ ఇచ్చింది. ...
గోల్డ్ మాయం చేసిన మేనేజర్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ కార్యాలయంలో హంగామా చేస్తున్నారు. సుమారు ...
కౌట బి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
M4 న్యూస్ (ప్రతినిధి) బోథ్ మండలం : అక్టోబర్ 19 కౌటా బి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శశిధర్ రెడ్డి శనివారం సాయంత్రం బోథ్ మండలంలోని కౌటా భి గ్రామంలో ...
శ్యామ్ మాయామ్ పిల్లలకు వైద్య పరీక్ష
ఆదిలాబాద్ జిల్లా అక్టోబర్ 19 (సూర్యదిశ) ఇచ్చోడ మండల కేంద్రంలో, సిడిపిఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం లోపం గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుడు కిరణ్ సూచనల ప్రకారం, ...
Depression: ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ
అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం వైపు ...
ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024: శనివారం ఉత్కంఠభరిత మ్యాచ్ – భారత్ vs పాకిస్థాన్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మస్కట్: అక్టోబర్ 18, 2024 ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో శనివారం ఇండియా-A జట్టు మరియు పాకిస్థాన్-A జట్టు మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు మస్కట్లోని ...
జోనల్ స్థాయి కరాటే పోటీలకు సరయు ఎంపిక
ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సరయు జోనల్ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే పోటీలు శనివారం మంచిర్యాలలో జరిగే పోటీలకు ...
: ఆకట్టుకున్న క్రికెట్ పోటీలు
నిర్మల్ శాసన సభ సభ్యుడు ఏలేటి మహేశ్వేర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహణ. భైంసా జట్టు మొదటి బహుమతి, డుప్యతండా గ్రామం రెండవ బహుమతి గెలిచింది. సారంగాపూర్: నిర్మల్ శాసన ...
కుటుంబ ఆస్తి పంపకంలో అన్యాయం: 4వ రోజుకి చేరిన రిలే నిరాహార దీక్ష
చందుల సాయికిరణ్ కుటుంబం అధికారుల నిర్లక్ష్యంపై 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది. కుటుంబ ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందని చెబుతూ, అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వ్యక్తీకరించారు. నిర్మల్: అక్టోబర్ 17న ...
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్-బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్. రాచకొండ సిపీ సుధీర్ బాబుతో భారీ భద్రతా ఏర్పాట్లు. వర్షం కురిసే అవకాశాల మధ్య మ్యాచ్కు అనుకూలమైన పిచ్. హైదరాబాద్: ఉప్పల్ ...