క్రీడలు
తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. తల్లి మైకంలో 10 నెలల చిన్నారిని రూ. లక్షకు విక్రయించింది. మైకం తీరిన తర్వాత పాపను అపహరించారని తల్లి పోలీసులకు ఫిర్యాదు. విచారణలో అసలు నిజం ...
IND vs NZ: నేటి నుంచి టీమ్ ఇండియా-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం
పూనే వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం. తొలి టెస్టులో వర్షం కారణంగా టీమిండియా ఓటమి. రెండో టెస్ట్ స్పిన్కు అనుకూలంగా మైదానం సిద్ధం. గిల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం, సిరాజ్ ...
చెట్ల పోదలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు
చెన్నూర్ కాంగ్రెస్ నాయకుల పర్యవేక్షణలో రోడ్ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు తొలగింపు. ఆరెపల్లి గ్రామ శివారు నుండి పోచమ్మ చెట్టు వరకు పనులు. ప్రయాణికుల భద్రత కోసం స్థానిక అధికారులు మరియు ...
చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!
జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...
మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన సీఈఓ
సీఈఓ ఐ.గోవింద్ తానూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేసి, పనుల సమీక్ష నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. తానూర్ మండల ప్రజా పరిషత్ ...
ఏపీలో డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
ఏపీలోని డ్రోన్ షో ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్వన్ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు దసరా సందర్భంగా TGRTCకి రూ.307.16 కోట్ల ఆదాయం ...
దళిత కార్డు వాడుకుంటూ వ్యవహరించడం బాధాకరం: మాదాసు భాను ప్రసాద్
M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22 చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులు బోరుగడ్డ అనిల్ దుర్భాషలపై తీవ్ర విమర్శ కులం కార్డు వాడుకోవడం క్షమారహితం దళిత కార్డు వాడుకుంటూ ...
ఎం4న్యూస్ హైలైట్స్ – అక్టోబర్ 22
💥 ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ ప్రభుత్వం ద్వారా రాబోయే తేదీ నుండి ఏడాదికి మూడు సిలిండర్ల పంపిణీ ఉచితంగా అందించనుంది. 💥 అమరావతిలో రెండు ...
తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కలకలం
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో హెలికాప్టర్ చక్కర్లు మళ్లీ కలకలం రేపింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం మీదుగా ఎగరడం నిషిద్ధం. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమలను నో ఫ్లై ...
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపిక
68వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు గోదావరిఖనిలో ప్రారంభం మంథని విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఏసిపి మడత రమేష్ క్రీడల ప్రాముఖ్యతపై ప్రసంగం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 68వ ...