క్రీడలు
చిరుత దాడికి పశువులు భలి: అటవీ అధికారుల నిర్లక్ష్యం
సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరుగుతున్నాయి. గ్రామస్తులు భయంతో ఉన్నారు; అటవీ అధికారులు స్పందించడం లేదు. త్వరలో చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. సారంగాపూర్ మండలంలో చిరుత దాడులు పెరిగాయి, ఫలితంగా పశువులు ...
: రాయడం… చదవడం వస్తే నీటిపారుదలశాఖలో కొలువు
నీటిపారుదలశాఖలో 1597 లష్కర్లు, 281 హెల్పర్లకు నియామకాలు గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600 నిరక్షరాస్యులకూ కొలువుల ...
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక. ఝార్ఖండ్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోని సహకారం. : ...
కాటారం ప్రభుత్వ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కాటారం ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం. విద్యార్థులు సురక్షిత వాతావరణంలో అభ్యాసం కొనసాగించాలని లైబ్రేరియన్ రాచకట్ల విజయ అభిప్రాయం. తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకు దారి చూపించేందుకు యాంటీ ...
గురుకృపాలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన
జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలలో భాగంగా కార్యక్రమం. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు. స్వయంక్షణి పరీక్షల ప్రాముఖ్యతను చాటిన డాక్టర్. భైంసా, అక్టోబర్ 25: నిర్మల్ జిల్లా భైంసా ...
: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...
గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, గాజా పునర్నిర్మాణానికి 350 ఏళ్లు అవసరమని అంచనా. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులను తిరిగి పొందడం కష్టం. 2007-22 సంవత్సరాల మధ్య గాజా సగటు వృద్ధి ...
31న దీపావళి పండుగ జరుపుకోవచ్చు
దీపావళి పండుగ అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య అక్టోబర్ 31న మ.3.52 గంటలకు ప్రారంభమవుతుంది. లక్ష్మీ పూజ ముహూర్తం 31న సా.5.36 నుంచి 6.16 వరకు. ఈ సంవత్సరం దీపావళి ...
సీనియర్ సిటిజన్ ఎక్కువగా మాట్లాడాలి: వృద్ధుల వాదన
వృద్ధులు ఎక్కువగా మాట్లాడటం ద్వారా మానసిక ఆరోగ్యానికి ప్రయోజనాలు. మెదడును సక్రియం చేయడం, ఒత్తిడి తగ్గించడం మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. మాట్లాడడం అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రిటైర్డ్ ...
నేరేడ్మెట్ డివిజన్లో సి ఐ టియు ఆరోగ్య క్యాంప్
నేరేడ్మెట్ డివిజన్, ఆర్కే పురం-హరిజం బస్తీలో బి ఓ సి ఆరోగ్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. సి ఐ టియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ఈ సమాచారం తెలిపారు. లేబర్ ...