క్రికెట్
ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024: శనివారం ఉత్కంఠభరిత మ్యాచ్ – భారత్ vs పాకిస్థాన్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మస్కట్: అక్టోబర్ 18, 2024 ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో శనివారం ఇండియా-A జట్టు మరియు పాకిస్థాన్-A జట్టు మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు మస్కట్లోని ...
జోనల్ స్థాయి కరాటే పోటీలకు సరయు ఎంపిక
ముధోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సరయు జోనల్ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే పోటీలు శనివారం మంచిర్యాలలో జరిగే పోటీలకు ...
: ఆకట్టుకున్న క్రికెట్ పోటీలు
నిర్మల్ శాసన సభ సభ్యుడు ఏలేటి మహేశ్వేర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహణ. భైంసా జట్టు మొదటి బహుమతి, డుప్యతండా గ్రామం రెండవ బహుమతి గెలిచింది. సారంగాపూర్: నిర్మల్ శాసన ...
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్-బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్. రాచకొండ సిపీ సుధీర్ బాబుతో భారీ భద్రతా ఏర్పాట్లు. వర్షం కురిసే అవకాశాల మధ్య మ్యాచ్కు అనుకూలమైన పిచ్. హైదరాబాద్: ఉప్పల్ ...
కష్టాల్లో భారత్: 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి
న్యూజిలాండ్తో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది కోహ్లి, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా ఒక్క పరుగు చేయకుండానే అవుట్ ...
కుప్పకూలిన టీమిండియా: 46 పరుగులకే ఆలౌట్
బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన ...
: రఫెల్ నాదల్ టెన్నిస్కు వీడ్కోలు
రఫెల్ నాదల్ డేవిస్ కప్ తర్వాత టెన్నిస్కు గుడ్ బై. 22 గ్రాండ్ స్లామ్లు సాధించిన రఫెల్ నాదల్ వీడ్కోలు. 13 భాషల్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నాదల్. ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ ...
క్రీడా మైదానానికి రూ.60 లక్షలు ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్రీడా మైదానానికి రూ.60 లక్షలు అందించారు. మైసూరవారిపల్లి పాఠశాలకు ఈ మైదానం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పవన్ సొంత ట్రస్టు ద్వారా ఎకరం స్థలం కొనుగోలు ...
అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా
హైదరాబాద్: అక్టోబర్ 07 ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ...
తొలి టీ20లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
గ్వాలియర్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 11.5 ఓవర్లలో 132-3 పరుగులు చేసి ...