రాష్ట్ర రాజకీయాలు
క్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..!!
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్ నుండే బోనస్ అమలు. రేషన్, హెల్త్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. తెలంగాణ సర్కార్ రైతులకు ...
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..!!
కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై ముందు జరిపిన అధ్యయనాలు అటకెక్కినట్లు. బీసీ రిజర్వేషన్లపై మరొక కొత్త అధ్యయనం ప్రారంభం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. ...
ములుగు కలెక్టర్ దివాకర్ టి ఎస్ వినూత్న విధానం: అడవిలో కంటైనర్ పాఠశాల
ములుగు కలెక్టర్ దివాకర్ టి ఎస్ ఆధ్వర్యంలో అడవిలో కంటైనర్ పాఠశాల గోత్తికోయ గూడేల్లలో అక్షరాల వెలుగులు చిమ్మించిన కలెక్టర్ అటవీ శాఖ అనుమతుల అడ్డంకిని అధిగమించి పాఠశాల నిర్మాణం గ్రామస్తుల ప్రశంసలు ...
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం: బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పాలభిషేకాలు కేటీఆర్ ప్రజలను పాలభిషేకాలకు పిలుపు రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శ ...
: పాలజ్ గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు
పాలజ్ గణనాథుని ఆలయంలో పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ పూజలు ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది అనిల్ జాదవ్ను పటేల్ తన నివాసంలో ఆహ్వానించారు పాలజ్ గణనాథుని ఆలయంలో ఎమ్మెల్యే ...
నిమజ్జనో త్సవం ప్రశాంతంగా ముగిసినందుకు ధన్యవాదాలు
భైంసాలో గణేష్ నిమజ్జన ఉత్సవం శాంతియుతంగా జరిగింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ధన్యవాదాలు తెలియజేశారు. హిందు ఉత్సవ సమితి, పోలీస్ అధికారులు, యువకులు సహకారం పొందారు. పండుగలు ఇలాగే శాంతియుతంగా జరగాలని ...
బొమ్మ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు
బొమ్మ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం. ప్రమాణ స్వీకారానికి ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ హాజరు. హైదరాబాద్ గాంధీ భవనంలో జరిగిన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ...
స్థానిక ఎన్నికలు మూడు నెలల్లో, బీసీ కులగణన పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ కులగణన పూర్తిచేయాలని నిర్ణయం రాహుల్ గాంధీని 2029లో ప్రధానిగా చూడాలన్న అభిలాష తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో జరగనున్నట్లు సీఎం రేవంత్ ...
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా: అసెంబ్లీ రద్దు, మధ్యంతర ఎన్నికల ప్రకటన
కేజ్రీవాల్ రెండు రోజుల్లో రాజీనామా కొత్తగా ఎన్నికల వరకు సీఎం పదవి చేపట్టడం లేదని ప్రతిజ్ఞ ఢిల్లీ అసెంబ్లీ రద్దు, మధ్యంతర ఎన్నికల ప్రకటన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ...
ఒకే దేశం, ఒకే ఎన్నికలు: జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యిందా?
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరోసారి చర్చ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదికను రాష్ట్రపతికి సమర్పణ 32 రాజకీయ పార్టీలు మద్దతు, 80% ప్రజలు అనుకూలంగా ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన ...