రాష్ట్ర రాజకీయాలు
ఐఐటీ హైదరాబాద్లో రోబోటిక్స్ వర్క్ షాప్ విజయవంతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 30, 2024 సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్లో సెప్టెంబర్ 28 మరియు 29 తేదీలలో నిర్వహించిన రోబోటిక్స్ వర్క్షాప్ ఘనంగా ముగిసింది. ఈ ...
“హైడ్రా” ముసుగులో పేదల పొట్ట కొడుతున్న “రేవంత్ రెడ్డి సర్కార్”
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చి కదలనుందా! మేడా శ్రీనివాస్, సందేహం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) రాజమండ్రి: అక్టోబర్ 01, 2024 తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ...
తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్
సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి డిప్యూటీ సీఎం గా నియామకం 46 ఏళ్ల ఉదయనిధి ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు ఈరోజు 3:30 గంటలకు రాజ్ భవన్ లో ...
ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల ఎంపిక
2024లో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన పోటీల్లో నిర్మల్, సోమశిల ఉత్తమ పర్యాటక గ్రామాలు నిర్మల్ “క్రాఫ్ట్స్” కేటగిరీలో, సోమశిల “స్పిరిచ్యువల్ – వెల్నెస్” కేటగిరీలో ఎంపిక అవార్డులు ప్రదానం చేయడానికి జరిగిన ...
: హైడ్రాపై రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చురకలు
కూల్చివేతలపై రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలను నిరసిస్తూ పేదలపై ప్రభావం. ప్రభుత్వాలే ఇచ్చిన అనుమతులను ఇప్పుడు తప్పుగా ఎలా భావించవచ్చని ప్రశ్న. : హైడ్రా ...
టిటిడి చైర్మన్గా ఎన్.వి.రమణ నియామకం ఖరారు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్.వి.రమణ టిటిడి చైర్మన్గా నియామకం. ఈ రోజు లేదా రేపటికి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం. టిటిడి చైర్మన్ పదవిలో కీలక మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. : సుప్రీంకోర్టు ...
కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య❓
కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య❓ హైదరాబాద్: సెప్టెంబర్ 25 మంగళవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, ఈరోజు నాగర్ ...
ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీ వార్
ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీ వివాదం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిక కారణంగా ఫ్లెక్సీలు. గుర్తు తెలియని వ్యక్తులు బాలినేని ఫోటోలను చించివేత. మున్సిపల్ సిబ్బంది గతంలో ఫ్లెక్సీలను తొలగింపు. బాలినేని ఫోటోలు ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుంది: డీజీపీ
డీజీపీ జితేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేయాలని ప్రకటించారు. HYD సీపీ మరియు వెస్ట్ జోన్ డీసీపీ విచారణలో భాగంగా ఉన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ ...
అమృత్ పథకంపై విచారణ చేయమంటూ బండి సంజయ్ డిమాండ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ అమృత్ పథకంపై డ్రామాలాడుతున్నాయని బండి సంజయ్ ఆరోపణ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) ద్వారా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని డిమాండ్ రాష్ట్రం లేఖ రాస్తే, కేంద్ర హోం ...