రాష్ట్ర రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకుందా?: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్పై విమర్శలు తెలంగాణలో రుణమాఫీ హామీపై ప్రశ్నలు మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలని పిలుపు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ రుణమాఫీ హామీపై ...
: పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ భూములు పంచాలని నిర్ణయం
డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు భూముల పంపిణీ నల్గొండ జిల్లా నెల్లికల్ లో పైలెట్ ప్రాజెక్టు పరిశీలన భూమి భయాన్ని తొలగించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ ...
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఉద్ఘాటన సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభం ప్రభుత్వం మద్దతు ధరలు మరియు రైతుల సమస్యలు భైంసా మండలంలోని ...
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన ఆత్రం సుగుణక్క
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి ఆత్రం సుగుణక్క పరామర్శ మంత్రి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి నివాళుల అర్పించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ ...
హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పోలింగ్ ప్రారంభం: హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల సంఖ్య: రాష్ట్రంలోని 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ...
మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ
రైతులకు రుణమాఫీకి ప్రాధాన్యం 25 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ సీఎం రేవంత్ రెడ్డి కృషి సన్న ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం ఇన్సెంటివ్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ...
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం ప్రభాకర్
గ్రామ పంచాయతీల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ కట్టుబాటు. కరీంనగర్ జిల్లాలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. పంచాయతీ సిబ్బందితో సమస్యలపై చర్చ, పరిష్కారం కోసం ఆదేశాలు. కరీంనగర్ జిల్లా గ్రామ ...
పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. 12,867 గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 82,04,518, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది. అత్యధికంగా నల్గొండలో ...
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలి 500 రూపాయల బోనస్ ప్రకటించడం ...
: రాహుల్ గాంధీ సీరియస్: కొండా సురేఖపై వివరణ కోరిన రాహుల్
సమంతపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్ కొండా సురేఖకు రాహుల్ గాంధీ వివరణ కోరిన విషయం రాహుల్ గాంధీకి అర్ధరాత్రి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఢిల్లీ నుండి ...