రాష్ట్ర రాజకీయాలు

రిజర్వేషన్ల అమలుకు సమగ్ర సర్వే చేపడుతున్నాం - బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్

రిజర్వేషన్ల అమలుకు సమగ్ర సర్వే చేపడుతున్నాం – బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్

రిజర్వేషన్ల అమలుకు బీసీ కమిషన్ సర్వే. జనాభా దామాషా ఆధారంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యం. నవంబర్ 13 లోపు అభిప్రాయాలు, వినతులు సమర్పణకు అవకాశం. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు ...

Advocate Jagan Mohan Demands Immediate Issuance of Ration Cards

రేషన్ కార్డుల మంజూరులో జాప్యం సరికాదు – అడ్వకేట్ జగన్ మోహన్

ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు కోసం రేషన్ కార్డుల మంజూరులో జాప్యం నూతనంగా పెళ్లైన వారు, వలస వెళ్లిన వారు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు ప్రభుత్వంపై అభిష్టం మేరకు పరిపాలన సాగించాలని డిమాండ్ ...

బిజెపి క్రియాశీల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

బిజెపి క్రియాశీల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )   భైంసా : అక్టోబర్ 28 ప్రతి గ్రామంలో బిజెపి క్రియాశీలక సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ...

పొద్దుటూరులో మరణించిన యాచకుడు

: పొద్దుటూరులో అనాధ యాచకుడు మరణం: శవాన్ని గుర్తించాల్సిన అవసరం

స్థానిక పొద్దుటూరులో సిఎంఆర్ షాపింగ్ సమీపంలో యాచకుడు మరణించాడు. అనాధగా గుర్తించిన యాచకుడి శవాన్ని గుర్తించేందుకు సహాయం కోరుతున్నారు. సమాచారం అందించాలనుకుంటే, ఇవ్వబడిన ఫోన్ నంబరుకు సంప్రదించండి.  స్థానిక పొద్దుటూరులో సిఎంఆర్ షాపింగ్ ...

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - బాధిత కుటుంబ పరామర్శ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28 సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)గ్రామానికి చెందిన రేని రాజు(32) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ...

కుల గణన సర్వే ఇంటింటి సర్వే

కుల గణనకు రెడీ..!! వచ్చే నెల 4 నుంచి ఇంటింటి సర్వే

నేడు హైదరాబాద్‌లో మాస్టర్‌ ట్రెయినర్లకు శిక్షణ జిల్లా నుంచి సీపీవోతోపాటు ఐదుగురు ట్రెయినర్లకు పిలుపు 1400 మంది ఎమ్యూనేటర్ల నియామకానికి అవకాశం 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్‌ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది ...

స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమంలో కాలనీ సభ్యులు

స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం 67 వారాలకు చేరుకుంది

జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం ఆలయ పరిసరాల్లో శుభ్రత మరియు రోడ్లకు ఇరువైపుల రాళ్ళ తొలగింపు పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరిచే కార్యక్రమం    జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి ...

: గాజుల బుమన్న పదవీవిరమణ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల సన్మానం

పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు

40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం  అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...

: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే

వెనక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న మంత్రి సీతక్క సూచనలు

M4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్, అక్టోబర్ 27, 2024 హైదరాబాద్ ప్రజా భవనంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ ...

: మేడారం అడవీ విపత్తు

మేడారం అడవుల్లో అటవీ విపత్తు ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు

M4 న్యూస్, ములుగు, అక్టోబర్ 27, 2024 ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల జరిగిన భారీ అటవీ విపత్తు ప్రదేశాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ...