రాష్ట్ర రాజకీయాలు
NIA అధికారి అరెస్టు: రూ.2.5 కోట్లు లంచం డిమాండ్
ఎన్ఐఏ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ లైసెన్స్ లేని ఆయుధాల నిల్వ భయంతో లంచం బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిర్వహించిన కార్యాచరణ పట్నా: అక్టోబర్ 07, 2024 — లైసెన్స్ లేని ...
: 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన?
ఆంధ్రప్రదేశ్లో 30 జిల్లాలుగా పునర్విభజన చేసే నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 26 జిల్లాల విభజనలో అనేక సమస్యలు ఉన్నాయి. కొత్త జిల్లాల ప్రతిపాదనలు: పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, ...
ఏపీలో కొనసాగుతున్న మద్యం లైసెన్స్ దరఖాస్తుల ప్రక్రియ
మద్యం షాపుల లైసెన్స్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా 8,274 దరఖాస్తులు దాఖలు విజయ నగరం జిల్లాలో అత్యధిక దరఖాస్తులు నూతన మద్యం పాలసీ అక్టోబర్ 12 నుంచి అమల్లో ...
కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బండారు శ్రీకాంత్
కేసీఆర్ కనిపించడం లేదని బండారు శ్రీకాంత్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు. కేసీఆర్ 10 సంవత్సరాలుగా సీఎం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేయాలని అభ్యర్థన. 10 రోజుల్లో కేసీఆర్ ఆచూకీ తెలియకపోతే స్వయంగా గాలిస్తామన్న శ్రికాంత్. ...
కాంగ్రెస్ పార్టీకి BRS నాయకుల ఫిర్యాదులు
BRS నాయకులు KTRపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ పోస్టులపై ఫిర్యాదు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వార్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. BRS ...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన
అమరావతి రాజధానిగా ఎంపికపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు. రాష్ట్ర పాలనా అవినీతి, పెత్తందారి ఆధిపత్యంపై అర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శలు. పవన్ కళ్యాణ్పై మత పరమైన రాజకీయ ఆరోపణలు. ...
బీసీ మంత్రం జపిస్తున్న బిఆర్ఎస్: కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు పెద్ద స్కెచ్
బీసీల మద్దతు రాజకీయాలలో కీలకమైనది గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీల బాసట బిఆర్ఎస్, బీసీ సమస్యలపై దృష్టి పెట్టింది రిజర్వేషన్ హామీని అమలు చేయాలన్న డిమాండ్ బిఆర్ఎస్ పార్టీ బీసీ ...
రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న తెలంగాణ ...
తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.!!
రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన. పశ్చిమ – మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద ఆవర్తనం. జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలకు ...