రాష్ట్ర రాజకీయాలు
90 వేల మంది సిబ్బంది.. నెల రోజులు కులగణనకు సర్కారు ఏర్పాట్లు..!!
కులగణన కోసం ప్రభుత్వం 90 వేల మంది సిబ్బందిని నియమించనుంది. గైడ్లైన్స్ తుది దశలో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణ. కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచే నిర్ణయం. : తెలంగాణ ...
హరియాణాలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం?
హరియాణాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధం. 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్ డి 2, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచాయి. బీజేపీ విజయానికి కారణం స్థానిక పార్టీలతో ...
తెలంగాణలో మహిళా సంఘాల బలోపేతానికి కొత్త కార్యక్రమం: రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం బ్యాంకు రుణాలు ఇప్పించి బస్సులు కొనుగోలు చేయిస్తారు మొదటి విడతగా MBNR, KRMR జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు : తెలంగాణలో ...
కౌట్ల బి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. మహాలక్ష్మి అమ్మవారికి ముత్యలవ్వ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు ప్రతీ ఏడాది పండుగ నిర్వహించడానికి ప్రతిజ్ఞ చేశారు. ...
: మూసీ ప్రక్షాళనలో ముందడుగు – రేవంత్ రెడ్డి పట్టుదల
రేవంత్ రెడ్డి పట్టుదలతో మూసీ రివర్ సిటీ ప్రాజెక్ట్ వైఎస్, కేసీఆర్ ప్రయత్నాలను అధిగమించే ఆత్మవిశ్వాసం పేదల్ని రెచ్చగొట్టే బీఆర్ఎస్ వ్యూహం – రేవంత్పై ప్రతిఘటన రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మూసీ నదిని ...
జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల
హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాలు. ఎగ్జిట్ పోల్స్ ...
నీట్ యూజీసీ పేపర్ లీక్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ మూడో ఛార్జ్షీట్ దాఖలు. 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేలింది. పేపర్ లీక్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. నీట్ ...
హైదరాబాద్లో BRS MLAలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు
హైదరాబాద్: అక్టోబర్ 07 ఈరోజు, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ...
ఢిల్లీలో హై అలర్ట్: ఉగ్రవాద దాడులపై పోలీసుల ప్రత్యేక చర్యలు
న్యూ ఢిల్లీ: అక్టోబర్ 07 దసరా, దీపావళి పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందిన నేపథ్యంలో ఢిల్లీ నిఘా విభాగం అధికారులు సోమవారం హై అలర్ట్ ప్రకటించారు. ...
ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే షాయాజీ షిండే ప్రత్యేక ఆలోచన
షాయాజీ షిండే ఆదివారం మాట్లాడుతూ ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కలు అందించాలని సూచన మహారాష్ట్రలో ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నాడు ఆల్య్: అక్టోబర్ 07, 2024 — ఏపీ డిప్యూటీ ...