రాష్ట్ర రాజకీయాలు
తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయ మార్పు. కుల గణన, ఇతర సర్వేల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ...
రాష్ట్ర ప్రభుత్వం సొయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం
ముధోల్ నియోజకవర్గంలో సొయా కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం దళారుల చేతికి అమ్మకాలు చేయడం వలన రైతులకు భారీ నష్టం రైతులకు సాయపడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని రైతుల ఆవేదన ముధోల్ నియోజకవర్గంలోని ...
: ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించిన గౌరవ డీజీపీ
విజయదశమి సందర్బంగా ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ...
పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు
ఎమ్4 న్యూస్ తెలుగు రాష్ట్రాలు, అక్టోబర్ 12, 2024 దసరా పర్వదినం నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు. పెద్ద ఎత్తున పెళ్లిళ్లకు అడ్వాన్స్ బుకింగ్లు, మార్కెట్లో పండుగ వాతావరణం. ...
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ టి20 మ్యాచ్: భారీ భద్రతా ఏర్పాట్లు
M4News తేదీ: అక్టోబర్ 12, 2024 ఉప్పల్ స్టేడియంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు. 300 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు. ...
అర్టికల్ 370 విషయంలో పునరాలోచన లేదని కిషన్ రెడ్డి స్పష్టం
అర్టికల్ 370 పై తిరిగి ఆలోచించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. భారతదేశం బలపడుతోందని, భాజపా పాలనలో దేశం అంతర్జాతీయంగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ...
తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీ నోటిఫికేషన్
వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 2,322కి చేరింది. ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కి చేరింది. దరఖాస్తుల చివరి తేదీలు: నర్సింగ్ ఆఫీసర్స్ ...
: విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో లోకో పైలట్ దారుణ హత్య
విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద లోకో పైలట్ డి. అబినేజర్ హత్య నిందితుడు రాడ్డుతో తలపై దాడి, సీసీటీవీ ఆధారంగా విచారణ లోకో పైలట్ అసోసియేషన్ ఆందోళన విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ...
సంప్రదాయబద్దంగా ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలి: భైంసా గ్రామీణ సిఐ నైలు
సంప్రదాయ పద్ధతిలో పండుగలను శాంతియుతంగా నిర్వహించాలి డిజేలకు దూరంగా ఉండాలని సూచన ఎలాంటి పుకార్లు నమ్మొద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి : భైంసా గ్రామీణ సిఐ నైలు పండుగలను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా ...
సద్దుల బతుకమ్మ సందడికి ముస్తాబైన తెలంగాణ
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు. సుమారు 10వేల మంది మహిళల ర్యాలీతో బతుకమ్మ ఘాట్ వరకు వేడుకలు. ముఖ్యమంత్రితో ...