రాష్ట్ర రాజకీయాలు
తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్
*💥తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్..* *10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు* హైదరాబాద్: తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో ...
Telangana Caste Census : కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా..!!*
*Telangana Caste Census : కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా..!!* Telangana Caste Census : తెలంగాణలో బీసీల కులగణనకు ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ...
బాన్సువాడ: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర విమర్శలు
పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు నిందలు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తునట్లు ఎత్తిచూపు. బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ కుట్రలపై వివరణలు. ...
ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 17న వాల్మీకి జయంతి పండుగగా నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. వాల్మీకి మహాసేన నేతలు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరింత ప్రకటన ఇవ్వనున్నట్లు ఆశాజనకంగా ఉంది. ...
త్వరలో ప్రజల్లోకి బీఆర్ఎస్ అధినేత KCR
డిసెంబర్లో KCR తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి కాగానే ప్రజల్లోకి వెళ్లనున్న బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ కేడర్కు దిశానిర్దేశం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ...
ఈవీఎం ఎన్నికలను భహిష్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిలుపు
ఈవీఎంలపై అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిలుపు. కార్పొరేట్ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపణలు. వైఎస్ఆర్ మరణం కూడా ఈవీఎం కుట్రలో భాగమేనని షాక్ ...
మానవత్వం చాటుకున్న ఖానాపూర్ హిందూ ఉత్సవ సమితి
ఖానాపూర్ దసరా ఉత్సవాల్లో 2 తులాల బంగారు గొలుసు కోల్పోయిన వ్యక్తికి తిరిగి అందజేత హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యుల మానవత్వం ప్రశంసనీయం సోషల్ మీడియా ద్వారా వ్యక్తికి సమాచారం అందించడంతో ...
ఆదిలాబాద్ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా జక్కుల నారాయణ నియామకం
జక్కుల నారాయణను ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ నియామక పత్రం అందజేత వికలాంగుల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని నారాయణ హామీ భారత వికలాంగుల ...
సమయం లేదు మిత్రమా.. 60 రోజులే గ్యాప్.. ఆ లెక్క తేలగానే పంచాయతీ సమరం..!!
రెండు నెలల తర్వాత తెలంగాణలో రాజకీయ పోరాటం ప్రారంభమవ్వబోతోంది. ముఖ్య మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల అనంతరం జీవో నంబర్ 18 గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోతుందని ...