రాష్ట్ర రాజకీయాలు
హైదరాబాద్ GHMC కమిషనర్గా హైడ్రా రంగనాథ్?
GHMC కమిషనర్ పదవి నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆమ్రపాలి తన స్థానాన్ని కొనసాగించాలని CAT మరియు హైకోర్టు వద్ద విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఇంచార్జ్ కమిషనర్గా సర్ఫరాజ్ లేదా ...
తిరుపతిలో మద్యం నిషేధం – కొన్నిఅంశాలలో మద్యం షాపులకు బంద్
తిరుపతి, అక్టోబర్ 16 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో పలు కీలక ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై నిషేధం విధించింది. భక్తులు తిరుమలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో మద్యం లభ్యత లేకుండా ఈ నిర్ణయం ...
అట్టహాసంగా నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం. సోమా భూమా రెడ్డి చైర్మన్గా, ఈటెల శ్రీనివాస్ వైస్ చైర్మన్గా నియమితులు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. ...
బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ విమర్శలు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ KCR గురించి చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఉన్న గురుకులాల పరిణామం, మౌలిక వసతుల ఖర్చులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ...
కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి సీతక్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీతక్క ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేటీఆర్ హయాంలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసినారని ఆరోపణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ...
పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు. పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో సమావేశం. రాంనగర్, బూరుగుపల్లి, వాస్పల్లి ...
గాంధీ భవనంలో సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో సమావేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేక్షణ ముధోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ పాల్గొన్నారు హైదరాబాద్లో గాంధీ భవనంలో ...
నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను సన్మానం
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త ఛైర్మన్గా సోము భురెడ్డి నియామకం వైస్ చైర్మన్గా ఈటెల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం బాణవత్ గోవింద్ నాయక్ షాలువతో సన్మానం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ ...
నామినేట్ పదవులు ప్రకటనలకే పరిమితమ… అమలుకు నోచుకునేదెప్పుడో
నామినేట్ పదవులు ప్రకటనలకే పరిమితమ… అమలుకు నోచుకునేదెప్పుడో ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 16 ఇటీవల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నామినేట్ పదవులు ...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 16 అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం దక్షిణ బాన్ హామ్కు ఆరు మైళ్ల ...