రాష్ట్ర రాజకీయాలు
టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరిక
టీడీపీకి కఠిన పరిస్థితులు: రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణంరాజు రాజీనామా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మురళీకృష్ణంరాజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రాజకీయ పరిణామం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ...
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆదివాసీ యోధుడు కుమ్రం భీం
కుమ్రం భీం 84వ వర్ధంతి వేడుకలు జోడేఘాట్లో ఘనంగా నిర్వహణ ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం భూమి పట్ల ఆదివాసుల హక్కుల కోసం నిజాంలపై తిరుగుబాటు ...
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ: మద్యం ధరలు ఏ విధంగా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమలు. పాత బ్రాండ్లతో సరిపోలుతున్న కొత్త మద్యం ధరలు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ...
: మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు
మావోయిస్టు కీలక నేత సుజాతను అరెస్టు. ఛత్తీస్గఢ్లోని సుక్మాలో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు విచారిస్తున్నారు. హైదరాబాద్: అక్టోబర్ 17 , మావోయిస్టు కీలక నేత సుజాతను ...
మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,200 చెల్లింపు
తేదీ: 17.10.2024 ప్రాంతం: నిజామాబాద్ ముఖ్యాంశాలు: మిల్లర్లు పచ్చి వడ్లను క్వింటాల్కు రూ.2,200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభంకాకపోవడం వల్ల రైతులు మిల్లర్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ...
బీసీ జాగృతి సేన నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా దండ్ల శ్రీనివాస్ నియామకం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: భైంసా దండ్ల శ్రీనివాస్ ను నిర్మల్ జిల్లా బీసీ జాగృతి సేన అధ్యక్షుడిగా నియమించారు. జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, ...
మంచిర్యాల జిల్లాలో సీఐలు బదిలీలు
తేదీ: అక్టోబర్ 17, 2024 మంచిర్యాల జిల్లాలో సీఐలు బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల. రామగుండంలో ఐటీ సెల్లో పనిచేస్తున్న ఎస్ ప్రమోద్ను మంచిర్యాల (టౌన్) పీఎస్ ఆఫ్ రామగుండం కమిషనరేట్కు ...
రామగుండం ఉపరితల గనిని సందర్శించిన సింగరేణి డైరెక్టర్
సింగరేణి రామగుండం-3 ఏరియా ఓసిపి-2 గనిని సందర్శించిన డైరెక్టర్ పా వెంకటేశ్వరరెడ్డి. వ్యూ పాయింట్ నుండి నడుస్తున్న గనుల పనుల పర్యవేక్షణ. భద్రతా చర్యలు, ప్రణాళికలను డైరెక్టర్కు వివరించిన జీఎం సుధాకరరావు. ...
రాయలసీమకు స్కిల్ యూనివర్సిటీ – తిరుపతిలో ఏర్పాటు
రాయలసీమకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ కోసం 50 ఎకరాల స్థలం. రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం. రాయలసీమ వాసులకు ...