రాష్ట్ర రాజకీయాలు
ఘనంగా కొమురం భీమ్ 84వ వర్దంతి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఇచ్చోడ: అక్టోబర్ 17, 2024 ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీ హక్కుల కోసం, స్వతంత్ర పాలన కోసం, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన ఆదివాసీ యోధుడు కొమురం ...
సారంగాపూర్: పిడుగుపాటుతో 50 గొర్రెల మృతి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) సారంగాపూర్: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో గురువారం పిడుగుపాటుతో 50 గొర్రెల మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ...
పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 17, 2024 జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్, పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ ...
బాసర నుండి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 17, 2024 శ్రీ అయ్యప్ప స్వాముల పూజా విధానంలో ముఖ్యమైన 41 రోజుల దీక్షకు నాంది పలుకుతూ, బాసరలో గోదావరి నది తీరంలో మహా పాదయాత్ర ...
జోడేఘాట్కు తరలిన ఆదివాసీ సమాజం, గొండ వీరుడు కొమురం భీమ్ స్ఫూర్తిని స్మరించుకుంటూ…
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్: అక్టోబర్ 17, 2024 గోండు వీరుడు కొమురం భీమ్ జాతి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, తలమల గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకులు ...
పేదింటి ఆడపిల్లలకు వరం… కల్యాణ లక్ష్మి పథకం
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 17, 2024 పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సాకారం చేస్తున్నాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ...
ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ముదిరాజ్ సంఘం – వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ...
ఎంబిబిఎస్ లో సీటు సాధించిన దావ్నే సమైక్య
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన దావ్నే గంగాధర్ కూతురు సమైక్య, NEET పరీక్షలో 22000 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు దక్కించుకున్నారు. ...
బామ్ని టు తురాటి రోడ్కు 3 కోట్ల నిధులు – ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
బామ్ని టు తురాటి రోడ్ కు 3 కోట్ల నిధులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నర్సాపూర్ : అక్టోబర్ 17 నిర్మల్ జిల్లా నర్సాపూర్ ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పై అరెస్టు వారెంట్
M4News తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: హైదరాబాద్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ. మరో 45 మంది అవామీ లీగ్ ...