రాష్ట్ర రాజకీయాలు
వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిజామాబాద్: అక్టోబర్ 18, 2024 భారత వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఏఐకేయంఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు డిమాండ్ ...
మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడుపై చీటింగ్ కేసు నమోదు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 18, 2024 హైదరాబాద్, మియాపూర్ పరిధిలో మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు, మరదలు, మరియు ఇతర బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితుడు దండు ...
శ్రీవారి భక్తులకు శుభవార్త: టీటీడీ మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచింది
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 18, 2024 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ...
భారత్లో కొత్త మాల్దీవుల రాయబారిగా ఐషత్ అజీమా
ఐషత్ అజీమాను భారత రాయబారిగా నియమించారు. ఆమె 1988లో విదేశీ సేవలో చేరారు. మాల్దీవుల చైనా ఎంబసీగా 2019 నుంచి 2023 వరకు పనిచేశారు. ఇతర ముఖ్యమైన పદవులను చేపట్టారు. భారత్లో ...
ఏపీలో ‘తల్లికి వందనం’ రూ.15,000.. జనవరి నెలలోనే
ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం జనవరిలో ప్రారంభం. స్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.12,000 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు అంచనా. ఏపీ ...
: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. సమయం: ఉదయం 10.30 గంటలకు. ముఖ్య అంశాలపై చర్చ, కొన్ని నిర్ణయాలకు ఆమోదం. కెనడా-భారత్ సంబంధాలపై చర్చ జరిగే అవకాశం. నేడు కేంద్ర ...
కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసు సోమవారానికి వాయిదా
కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసు వాయిదా. కోర్టు సోమవారం కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. కేసు నేపథ్యంలో నాంపల్లి కోర్టులో జరిగిన ప్రాధమిక విచారణ. హైదరాబాద్లో కేటీఆర్ తనపై కేసు ...
తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టం – సీఎం చంద్రబాబు
తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకునే తాకిడి. చిన్న ఉద్యోగి తప్పు చేసినా సీఎం మీద ప్రభావం. ఎన్డీఏలోని కార్యకర్తల తప్పుల ప్రభావం కూడా ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై. కక్ష సాధింపు చర్యలపై ఆందోళన. ...
ఎమ్మెల్యే జగన్ కోర్టుకు ఎందుకు రారు? – బూసి వెంకటరావు ప్రశ్న
కోడికత్తి కేసులో శ్రీనివాసరావు కోర్టుకు హాజరు. మంత్రి గా ఉండి లోకేశ్ కోర్టుకు వచ్చారు, కానీ జగన్ రారు. నిందితుడి తరపు లాయర్ అభ్యంతరం. దళిత సంఘాల నేత బూసి వెంకటరావు వ్యాఖ్యలు. ...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా బస్సు ప్రయాణం
ప్రతినిధి: బ్రేకింగ్ న్యూస్, విజయవాడ తేదీ: 18.10.2024 ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ...