రాష్ట్ర రాజకీయాలు
గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: టీజీపీఎస్సీ చైర్మన్
గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశం జిల్లా నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ వ్యవహరించనున్నారు అన్ని పరీక్షా కేంద్రాలలో సౌకర్యాలు సమకూర్చాలన్న టీజీపీఎస్సీ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గ్రూప్-3 ...
: ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి: అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం
రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి రేషన్ కార్డులు, పోడు భూముల సమస్యలపై సమగ్ర చర్యల కోరాలి ఆర్మూర్లో అఖిల భారత ప్రగతిశీల ...
కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
మూసీ ప్రక్షాళనపై కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు. గతంలో కేటీఆర్ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకున్నారని సీతక్క ఆరోపణ. హరీశ్ రావు మాట్లాడిన తెలంగాణ పునర్జీవనం ఎక్కడ ...
: పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్న వ్యక్తి
భార్యాభర్తల పంచాయతీ కోసం వచ్చిన లాకవత్ శీను పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్నాడు. ఇద్దరు పోలీసులు, ఎస్సై సాయి ప్రసన్న కుమార్ మరియు కానిస్టేబుల్ రవీందర్, ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి ...
ఆదాబ్ రిపోర్టర్ మీద దాడి
ఆదాబ్ రిపోర్టర్ నిట్ట సుదర్శన్ పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దాడి. తీవ్ర గాయాలతో సుదర్శన్ ను ఖమ్మం వైద్యశాలకు తరలింపు. దాడి చేసినట్లు వంశీ, ప్రేమ్ తదితరులపై ఆరోపణలు. ...
దిలావార్పూర్ ప్రజాగలం సభలో ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలు
ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకు గ్రామస్తుల పోరాటం praised. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందించడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. నిర్మల్: దిలావార్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ప్రొఫెసర్ కోదండరాం ఇథనాల్ ...
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా గందె సరేష్
గందె సురేష్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిర్వహణ. రంగారెడ్డి జిల్లా: శుక్రవారం షాద్నగర్ కు చెందిన గందె సురేష్ ఆర్యవైశ్య ...
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -డీపీఓ శ్రీనివాస్.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18 సారంగాపూర్: పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఒ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండలకేంద్రంలోని పాఠశాలకు డస్టు బిన్ లను అందజేసి ...
పిడుగుపాటుతో 62 గొర్రెలు మృతి: బీజేపీ నాయకుల ఆర్థిక సహాయం
సారంగాపూర్ మండలంలో పిడుగుపాటుకు 62 గొర్రెలు మృతి. బీజేపీ నాయకులు చవాన్ వినేష్ కు రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రాంసింగ్ తండకి చెందిన ...
బీఆర్ఎస్ ఫిర్యాదు పై ఘాటుగ స్పందించిన బిజెపి నాయకులు
బిఆర్ఎస్ ప్రతినిధులు ఆర్మూర్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం, పత్రికా సమావేశం బిఆర్ఎస్కు హిందువుల సమస్యలపై మాట్లాడే అర్హత లేదని బిజెపి నాయకులు పేర్కొన్నారు ఆర్మూర్ శాసనసభ్యులు ...