రాష్ట్ర రాజకీయాలు
కోటి రూపాయల ప్రభుత్వ నిధులతో ఆలయాల అభివృద్ధి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చౌడమ్మ గుట్ట, ఎలికట్ట భవాని మాత ఆలయాలకు అభివృద్ధి పనులు. 10 లక్షల రూపాయల విరాళం ఆకుల రాఘవేందర్ జ్ఞాపకార్థం. భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపు. షాద్నగర్ ఎమ్మెల్యే ...
తల దువ్వినందుకు గుండు కొట్టించిన ఎస్సై
లింగాల పోలీస్ స్టేషన్లో యువకులపై అమానవీయ ఘటన. ఎస్సై ఆగ్రహంతో ముగ్గురు యువకుల గుండు చేయించి ఇంటికి పంపించడం. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఘటనపై ఉన్నతాధికారుల విచారణ. నాగర్ ...
తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?*
*తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?* ఎమ్4న్యూస్ ( ప్రతినిధి ) అక్టోబర్ 19 హైదరాబాద్:అక్టోబర్ 19 ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతు ...
2027లో జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు..!!
2027లో జమిలీ ఎన్నికల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్ సవరించాలని సిఫారసు 2027లో జమిలీ ఎన్నికల కోసం కేంద్రం ...
ఎర్ర బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?
సూపర్-6 పథకాల అమలు క్రమం ప్రకారం కొనసాగుతుంది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరిక. ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయాలపై పకడ్బందీ చర్యలు. విశాఖలో రీజనల్ ...
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
M4 న్యూస్ – న్యూఢిల్లీ (అక్టోబర్ 17): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ ...
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటే బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు
M4 న్యూస్ – నిఖిల్ రవి , హైదరాబాద్ (అక్టోబర్ 17): బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కీలక సమావేశంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటే పాల్గొన్నారు. ఈ సమావేశం ...
విద్యార్థులకు “జీవ సాంకేతికశాస్త్రం – మానవ సంక్షేమంపై అవగాహన
విద్యార్థులకు జీవ సాంకేతికశాస్త్రం పై ఉపన్యాసం ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడి సమావేశం కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగం అధిపతి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ...
పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు ఎన్. భూమన్న యాదవ్ డిమాండ్
ఎస్టియు జిల్లా అధ్యక్షుడు ఎన్. భూమన్న యాదవ్ పెండింగ్ బిల్లులపై శ్రద్ధ బాసర మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రభుత్వానికి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలనే విజ్ఞప్తి దీపావళికి నాలుగు డీఏలను ...
కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 18 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో సరస్వతి నగర్ కు చెందిన లబ్ధిదారులు మనోహర్ వాగ్మారేకు కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ గంగారెడ్డి ...