రాష్ట్ర రాజకీయాలు
తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కలకలం
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగంలో హెలికాప్టర్ చక్కర్లు మళ్లీ కలకలం రేపింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం మీదుగా ఎగరడం నిషిద్ధం. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమలను నో ఫ్లై ...
నందిగాం లో వైభవంగా పోచమ్మ తల్లీ మూర్తీ ప్రతిష్టాపన
నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హోమం, పూజా కార్యక్రమాలతో మహాప్రసాద వితరణ. తానూర్ మండలం ...
కస్తూర్బా గాంధీ పాఠశాలలో మూఢత్వాన్ని ఖండించిన జన విజ్ఞాన వేదిక
కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల పట్ల మంత్రాలు, చేతబడి ఘటన. జన విజ్ఞాన వేదిక మూఢత్వాన్ని తీవ్రంగా ఖండించింది. విద్య వ్యవస్థలో శాస్త్రీయ దృక్పథం అవసరమని వేదిక సభ్యుల డిమాండ్. నిజామాబాద్ ...
: ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా సమావేశం ఘన విజయం
ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కీలకోపన్యాసం కరీంనగర్ జిల్లా కమిటీని నూతనంగా నియమించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ...
జీవో నెంబర్ 29 రద్దుచేసి గ్రూప్ -1 పరీక్షలు రీషెడ్యూల్ చేయాలి: అడ్వకేట్ జగన్ మోహన్
జీవో నెంబర్ 29 రద్దు చేయాలని అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యంతరం గ్రూప్ -1 పరీక్షలను పునర్విభజించాలని వాదన నిర్మల్ జిల్లా ...
సీఎం రేవంత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణవత్ గోవింద్ నాయక్
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు అసత్య ఆరోపణల పై డిమాండ్ నిరుద్యోగుల భవిష్యత్తు పేపర్ లీకుల కారణంగా దెబ్బతింది ఖానాపూర్: అక్టోబర్ 21: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ ...
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి ఆదేశాలు
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు నవంబర్ 6వ తేదీకి లోపు చర్యలు స్వీప్ ద్వారా అవగాహన పెంపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
రైతన్నలకు అండగా బిఆర్ఎస్ పార్టీ
రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలులో విఫలమైన ప్రభుత్వం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని కొండమల్లేపల్లి ...
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది
జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం నిలకడగా ఉంది ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు నుంచి 81,980 ...
రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం
ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు సమగ్ర విచారణ కోరుతూ డీజీపీకి విజ్ఞప్తి : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని ...