: ఏపీ సచివాలయంలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

ఏపీ సచివాలయంలో రిపోర్టు చేసిన ఐఏఎస్ అధికారులు
నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి, డోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ గురువారం రిపోర్టు చేశారు. తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ...
Read more

కోడి పిల్లల పెంపకంలో మేలుకొలు పాటించి అధిక ఆదాయం గడించండి

కోడి పిల్లల పంపిణీ కార్యక్రమం
బోథ్ ఎంపీడీవో ధర్మా జీవన్ రెడ్డి కోడి పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు పౌల్ట్రీ కోడి పిల్లలను పంపిణీ చేసి అధిక ఆదాయం పొందాలంటూ సూచించారు. ...
Read more

ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని అధికారులు ఆదేశాలు

ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల సమావేశం
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనను పారదర్శకంగా ...
Read more

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా భైంసాలో వ్యక్తి ఆత్మహత్య. గంగయ్య (40) మద్యానికి బానిస కావడం వల్ల గొడవలు. పురుగుల మందు తాగిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం, కానీ అప్పటికే ...
Read more

కాంగ్రెస్ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఎమ్4 న్యూస్ (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) అక్టోబర్ 17, 2024 ఫిర్యాదు: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ...
Read more

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండుగులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) లోకేశ్వరం: అక్టోబర్ 17, 2024 చోరీ సంఘటన: లోకేశ్వరం మండలంలో గంభీరం రోడ్డులోని హావర్గ గ్రామానికి చెందిన తుంగినోళ్ల గంగాధర్ కుటుంబానికి చెందిన ...
Read more

ఘనంగా కొమురం భీమ్ 84వ వర్దంతి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఇచ్చోడ: అక్టోబర్ 17, 2024 ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీ హక్కుల కోసం, స్వతంత్ర పాలన కోసం, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం ...
Read more

సారంగాపూర్: పిడుగుపాటుతో 50 గొర్రెల మృతి

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) సారంగాపూర్: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో గురువారం పిడుగుపాటుతో 50 గొర్రెల మృతి చెందిన ఘటన ...
Read more

పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 17, 2024 జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్, పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ...
Read more

బాసర నుండి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 17, 2024 శ్రీ అయ్యప్ప స్వాముల పూజా విధానంలో ముఖ్యమైన 41 రోజుల దీక్షకు నాంది పలుకుతూ, బాసరలో గోదావరి ...
Read more