ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్ ఎమ్4 న్యూస్ ...
Read more
రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి గారి జయంతి శుభాకాంక్షలు
కొల్లాపూర్ నియోజకవర్గం: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం ...
Read more
నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ ...
Read more
కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వెళ్లటం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఆయన మంత్రి కొండా ...
Read more
నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
జగన్ అభిమాని అని చెప్పుకుంటూ టీడీపీపై గతంలో విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ అరెస్ట్. నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు కేసుల్లో ఆరోపణలు ...
Read more
తిరుమల బ్రేకింగ్ న్యూస్: వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదు – కఠిన చర్యలకు జిల్లా ఎస్పీ భరోసా
తిరుమలలో వైసీపీ నాయకుల అక్రమ వసూలుపై టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ ...
Read more
దుర్భర దారిద్య్రంలో 110 కోట్ల మంది
యుద్ధాలు, దాడులు, ఘర్షణలలో చిక్కుకున్న దేశాల్లో సగం మంది భారత్లో అత్యధికంగా పేదరికం శాంతి ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం : ఐక్యరాజ్య సమితి నివేదిక ...
Read more
పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ
M4News తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: హైదరాబాద్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు హాల్ టికెట్లు 85% అభ్యర్థులు ...
Read more
నల్గొండ: పీడీఎస్ రైస్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ముఠా. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్. రూ. 18 లక్షల విలువగల పీడీఎస్ ...
Read more
: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: సిఎస్ శాంతి కుమారి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నారు. 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 34,383 మంది అభ్యర్థులు ...
Read more