రాజకీయ విశ్లేషణ
పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు
కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో చట్టం అమలులో వ్యక్తిగత భద్రతా అంశాలు, ర్యాంకులు, పిర్యాదులు నమోదు చేయడం వంటి విషయాలు నేర్చుకున్నారు. పోలీసు విభాగం విద్యార్థులకు ...
అధికార లాంచనాలతో పద్మశ్రీ కనక రాజు గారి అంత్యక్రియలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మశ్రీ కనక రాజు గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో గుర్తింపునకు ...
పరిష్కారం లేని సమస్య ఉండదు: యువ న్యాయవాది ఆత్మహత్య
జూనియర్ న్యాయవాది రుక్సానా నిరాశలో ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆందోళన చెందింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తీవ్ర దుఖంతో ఉన్నారు. : అనంతపురంలో ఓ యువ ...
కోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలి: భూమయ్య డిమాండ్
భూమయ్య, మాదిగ జాతీయ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డిని తీర్పు అమలు చేయాలని కోరారు. ఏసీ వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు తీర్పును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి ...
బీసీ కమిషన్ చైర్మన్ రాకను జయప్రదం చేయాలని పిలుపు
ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ రాకకు ఉత్సాహం. బీసీ కులాల సమస్యలు, గణన పై అవగాహన సదస్సు నిర్వహణ. సదస్సుకు బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ సుంకెటపో ...
: రాయడం… చదవడం వస్తే నీటిపారుదలశాఖలో కొలువు
నీటిపారుదలశాఖలో 1597 లష్కర్లు, 281 హెల్పర్లకు నియామకాలు గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600 నిరక్షరాస్యులకూ కొలువుల ...
తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్. రాజ్ పార్క్ హోటల్, లీలామహల్ సమీప హోటళ్లలో తనిఖీలు. పోలీసులు అప్రమత్తంగా చర్యలు, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్, ...
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక. ఝార్ఖండ్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోని సహకారం. : ...
దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సంతాపం వ్యక్తం చేసారు. ...
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్ కీలక పోస్టులు దక్కని గుర్తింపు అధిష్టానం పార్టీకి కట్టుబడి చేసిన వారికి పదవీని ఇవ్వాలని డిమాండ్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) ...