రాజకీయ విశ్లేషణ

పరిహారం…. ఫలహారం

నష్టపరిహారంలో అవినీతి ఆరోపణలు. అనర్హులకు నష్టపరిహారం అందించడంపై రైతుల ఆందోళన. ఎప్పటికీ గ్రామాల్లో తిరగని ఏఈఓలు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందకపోవడం వివాదాస్పదం. వైరా మండలంలో పంట నష్టపరిహారంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి

ప్రభుత్వంలో ఉండే ప్రాంతాల్లో పార్టీ బలోపేతం. జిల్లా అధ్యక్షుల నియామకం జాగ్రత్తగా నిర్ణయాలు. పాత, కొత్త నాయకుల కలయికతో పార్టీలో మార్పులు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ ...

కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ అధికారాల కోత, పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్ష ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు. అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’కి మళ్లింపు. పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత. ప్రజలపై అధిక పన్నుల భారం, ...

TGSPSuspension of 39 Telangana Special Police Personnel

పోలీస్ శాఖ సంచలన నిర్ణయం : 39 మంది టీజీఎస్పీ సిబ్బంది సస్పెన్షన్

తెలంగాణ ప్రభుత్వం 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేసింది ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘనతో నేరుగా చర్యలు రాజ్యాంగ ఆర్టికల్ 311 ప్రకారం తీసుకున్న చర్యలు   తెలంగాణ ...

Bhainsa Market Committee Chairman Felicitation by Youth Leaders

భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను ఘనంగా సత్కరించిన యువ నాయకులు

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా షిందే ఆనందరావు పటేల్ ప్రమాణ స్వీకారం మాంజ్రీ గ్రామంలో యువ నాయకులు సత్కారం పూలమాలలు, షాలువతో శుభాకాంక్షలు తెలిపిన యువ నేత కదం నాగేందర్ ...

Arvind Kejriwal Campaigning for MVA in Maharashtra Elections

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం

ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...

President Murmu at IIT Bhilai Conference

President Murmu: దేశాభివృద్ధికి గిరిజన సంఘాల భాగస్వామ్యం కీలకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్‌గఢ్‌లో ఐఐటి భిలారు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గిరిజన సంఘాల సహకారం దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఐఐటి భిలారు ప్రస్తుత సాంకేతికతలతో భారత్‌కు కీర్తిని తెస్తుందని ముర్ము ఆశాభావం ...

Anantapur Road Accident Scene

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం కారు టైరు పగిలి లారీని ఢీకొట్టింది ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి   అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ...

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.  ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...