రాజకీయ విశ్లేషణ
భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను ఘనంగా సత్కరించిన యువ నాయకులు
భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా షిందే ఆనందరావు పటేల్ ప్రమాణ స్వీకారం మాంజ్రీ గ్రామంలో యువ నాయకులు సత్కారం పూలమాలలు, షాలువతో శుభాకాంక్షలు తెలిపిన యువ నేత కదం నాగేందర్ ...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...
President Murmu: దేశాభివృద్ధికి గిరిజన సంఘాల భాగస్వామ్యం కీలకం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్గఢ్లో ఐఐటి భిలారు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గిరిజన సంఘాల సహకారం దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఐఐటి భిలారు ప్రస్తుత సాంకేతికతలతో భారత్కు కీర్తిని తెస్తుందని ముర్ము ఆశాభావం ...
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం కారు టైరు పగిలి లారీని ఢీకొట్టింది ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ...
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
నారాయణ రావు పటేల్ బాధిత కుటుంబాలకు పరామర్శ. కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక, మానసిక సహాయం అందించాలి. : తానూర్ మండలంలోని సింగన్గావ్ గ్రామానికి చెందిన ...
: గోవింద మాల విరమణకు బయలుదేరిన రావుల శ్రీనివాస్
రావుల శ్రీనివాస్ 21 రోజుల గోవింద మాల దీక్ష పూర్తి చేసుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. కోనేరు దగ్గర మాల విరమణ చేసి, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలను ...
డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
2021లోపు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసెమ్మె రాజు చెప్పారు. కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్ లతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని జరిపాలని ...
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
పిప్రీ గ్రామంలో జ్వర సర్వే నిర్వహించనట్లు డాక్టర్ గంగ దినేష్ తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. : ఆర్మూర్ ...