రాజకీయ విశ్లేషణ

నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు సరదాగా స్నానానికి వెళ్లి నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన ...

అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?*

*అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?* ఎమ్4 న్యూస్ ప్రతినిధి* భూపాలపల్లి జిల్లా అక్టోబర్27 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దారుణ సంఘటన చోటుచేసుకుం ది, బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు ...

జువ్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసుల దాడి*

*జువ్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసుల దాడి* ఎమ్4 న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్:అక్టోబర్ 27 హైదరాబాద్ జువ్వాడలోని ఓ ఫామ్ హాజ్ పై సైబరాబాద్ SOT ఈరోజు తెల్లవారుజామున దాడులు ...

అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.

అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని ఆదివారం జిల్లా ...

*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!*

*CM Revanth Reddy: 4 నుంచి కులగణన..!!* 80 వేల మంది ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే.. ప్రశ్నావళికి మంత్రివర్గం ఆమోదం 1 నుంచి గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఉద్యోగులకు ఒక ...

హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఆ భవనాలు కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన భవనాలను కూల్చమని స్పష్టం. నిర్మాణ వ్యర్థాలను తొలగించడంలో బిల్డర్లకు బాధ్యత. సర్వే నెంబర్లలో అవకతవకలకు పాల్పడిన భవనాలపై చర్యలు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనుమతులు పొందిన ...

పరిహారం…. ఫలహారం

నష్టపరిహారంలో అవినీతి ఆరోపణలు. అనర్హులకు నష్టపరిహారం అందించడంపై రైతుల ఆందోళన. ఎప్పటికీ గ్రామాల్లో తిరగని ఏఈఓలు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందకపోవడం వివాదాస్పదం. వైరా మండలంలో పంట నష్టపరిహారంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి

ప్రభుత్వంలో ఉండే ప్రాంతాల్లో పార్టీ బలోపేతం. జిల్లా అధ్యక్షుల నియామకం జాగ్రత్తగా నిర్ణయాలు. పాత, కొత్త నాయకుల కలయికతో పార్టీలో మార్పులు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ ...

కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ అధికారాల కోత, పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్ష ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు. అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’కి మళ్లింపు. పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత. ప్రజలపై అధిక పన్నుల భారం, ...

TGSPSuspension of 39 Telangana Special Police Personnel

పోలీస్ శాఖ సంచలన నిర్ణయం : 39 మంది టీజీఎస్పీ సిబ్బంది సస్పెన్షన్

తెలంగాణ ప్రభుత్వం 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేసింది ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘనతో నేరుగా చర్యలు రాజ్యాంగ ఆర్టికల్ 311 ప్రకారం తీసుకున్న చర్యలు   తెలంగాణ ...