రాజకీయ విశ్లేషణ
ఉత్తరప్రదేశ్ లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడం: ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లో లక్నోలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన. ఐదుగురు మృతిచెందారు, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ...
: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క
గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న సమస్యలను ప్రాముఖ్యతగా చూపడం ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనపై సీతక్క ఆగ్రహం విద్యార్థులకు మంచి సేవలు అందించేందుకు టీచర్లు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి నిర్లక్ష్యం ఉంటే ...
: 28న తుది ఓటర్ల జాబితా విడుదల!
13న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల వర్షాలు, వరదలతో షెడ్యూల్ మార్పు 28న తుది ఓటర్ల జాబితా విడుదల స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూల్ను ప్రకటించింది. ...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుంటూరు, రాజమండ్రి, దొనకొండ, కర్నూల్ లాంటి ప్రాంతాలు అనువైనవి: మేడా శ్రీనివాస్
అమరావతి రాజధాని కాదు, వేరే ప్రాంతాలు అనువైనవి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ముద్దు అమరావతి రాజధానిగా ఉంటే ఆర్ధిక సమస్యలు : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ ప్రకారం, ...
మోదీ సర్కార్ అగ్నివీర్ పథకంలో మార్పులు: సవరణలు, శిక్షణలో కొత్త మార్గాలు
అగ్నివీర్ పథకం పై మోదీ సర్కార్ దిద్దుబాటు చర్యలు అర్హతలు, పారితోషకాలలో మార్పులు 25% అగ్నివీర్లకు ఫుల్టైమ్ సర్వీస్; 50% మందికి ఎంపిక రక్షణ శాఖ, సైన్యానికి సిఫారసులు మోదీ సర్కార్ ...
: 42% బీసీ కోటా ఉత్తమాటే?
బీసీలకు 42% రిజర్వేషన్పై సందేహాలు స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ పెంపు లేకుండానే జరిగే అవకాశం బీసీ కులగణనకు నూతన కమిషన్ అవసరం రిజర్వేషన్ అమలు పై సీఎం రేవంత్ వైఖరి అనిశ్చితిలో ...
ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం: లంబాడా హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది
ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం, హత్య ఘటన. లంబాడా హక్కుల పోరాట సమితి తీవ్ర నిరసన. నిందితులపై ఫాస్ట్ ట్రాక్ విచారణ కోరిన డిమాండ్. ఏజెన్సీ ప్రాంతంలో మహిళలకు రక్షణ కల్పించాలని అధికారులకు ...
వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ: నష్టపోయిన రైతులకు ₹10,000 పరిహారం
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన. ప్రతి రైతుకు ఎకరాకు ₹10,000 పరిహారం ప్రకటించనున్నారు. రూ. 5,438 కోట్ల వరద నష్టం అంచనా. ప్రధానమంత్రి మోదీకి ...
హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగామ వద్ద వరదతో భారీ ట్రాఫిక్ జామ్
నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపై వరద నీరు చేరిన దృశ్యాలు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్. కోదాడ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ స్తంభన. విజయవాడ ...
వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం
సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షాలు, వాగులలో వరద ఉద్ధృతి. వైష్ణవి పాఠశాల సమీపంలో రెండు కార్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోయాయి. ఒక కారులో మృతదేహం లభ్యమైందని స్థానికులు అధికారులకు సమాచారం. మృతుడు ...